Home / ys sharmila
బీజేపీ తెలుగు రాజకీయాలను ఔపోసన పట్టేసింది. రాజకీయ నాయకుల ప్లస్సులు మైనస్సులు రెండూ లెక్క వేసి మరీ తనదైన శైలిలో రాజకీయ సయ్యాట ఆడుతోంది.
ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసినట్లు సమాచారం అందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు వైఎస్ షర్మిల. కాగా ఇటీవల షర్మిలను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
వైఎస్సార్టీపీకి వస్తున్న ఆదరణ చూసి టీఆర్ఎస్ భయపడుతోందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలఅన్నారు . షర్మిల గురువారం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ను కలిశారు. పాదయాత్రను అడ్డుకోవడం, దాడి ఘటనపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
వారిద్దరు పేరుగాంచిన నేతల కుమార్తెలు. అందులో ఒకరు మాజీ సీఎం దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల కాగా మరొకరు ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.
ప్రగతిభవన్ వద్ద హైడ్రామా నెలకొంది. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న షర్మిల కాన్వాయ్ పై తెరాస కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ ధ్వంసమైన కారులో భారీ కాన్వాయ్తో నేడు ప్రగతిభవన్ ముట్టడికి షర్మిల యత్నించారు. దానితో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సోమాజిగూడ వద్ద షర్మిలను అడ్డుకుని అరెస్ట్ చేశారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ను అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద షర్మిలను అరెస్ట్ చేశారు.
ర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో షర్మిల బస్సుపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేసి నిప్పుపెట్టారు.
తెలంగాణ సర్కార్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల ఘాటు విమర్శులు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలోనే అతిపెద్ద స్కాం అని ఆమె పేర్కొన్నారు.
సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వ్యక్తులను ఎందుకు పట్టుకోవడం లేదని తెదేపా నేత బొండా ఉమ సీఎం జగన్ ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
ఏపీలో అన్న జగన్ మోహన్రెడ్డి అధికార సాధనకు భారీగా ప్రచారం చేసి, గెలిచాక విభేదించి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు షర్మిల.