Home / Uttarakhand
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్లో తీవ్ర భయాందనలు నెలకొన్నాయి. ఈ టౌన్ క్రమంగా భూమిలోకి కుంగిపోతోంది. పట్టణంలోని పలు వార్డుల్లోని ఇళ్లల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. దాంతో, స్థానికులు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో భూమి కుంగిపోయింది. దీనితో ఒక్కసారిగా 561 ఇండ్లకు పగుళ్లు ఏర్పడటంతో జనం భయంతో వణికిపోయారు.
ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో రైల్వే భూముల్లోని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించిన ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ బుధవారం నాడు కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసింది. చట్టవిరుద్ధమైన మతమార్పిడిని గుర్తించదగిన మరియు నాన్-బెయిలబుల్ నేరంగా పరిగణించింది. ఇలా మత మార్పిడిలకు పాల్పడితే కనీసం మూడు నుండి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో కూడిన కఠినమైన మత మార్పిడి నిరోధక బిల్లును ఆమోదించింది.
ఉత్తరాఖండ్లోని జోషిమత్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా కనీసం 12 మంది మరణించారు.
శీతాకాలం ప్రవేశించిన నేపధ్యంలో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని గురువారం మూసివేసారు. ఉదయం 8.30 గంటలకు వేద శ్లోకాల మంత్రోచ్ఛారణల మధ్య ప్రార్థనలు చేసిన తర్వాత భక్తుల కోసం ఆలయ తలుపులు మూసివేసినట్లు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తరాఖండ్ పర్యటన సందర్భంగా మనా సమీపంలోని 11,300 అడుగుల ఎత్తులో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) డిఇటి వద్ద ఒక చిన్న సెమీ-పర్మనెంట్ తాత్కాలిక పైకప్పు కింద ఒక రాత్రి గడిపారు.
గత పాలకులు ప్రార్ధనా స్ధలాలను ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురి చేశారని, నేటి కేంద్ర ప్రభుత్వం వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా మనా గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు
ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ప్రధాని ఇవాళ కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి స్థానిక ఆచారం అయిన ప్రత్యేక వస్త్రధారణలో మోదీ కేథారనాథుడిని ఆలయాన్ని సందర్శించి బాబా కేదార్కు హారతి ఇచ్చారు.
కూతురిని జాగ్రత్తగా చూసుకో. ఆమెకు ఒంట్లో బాగాలేదు. ఇవి హెలికాప్టర్ పైలట్ అనిల్ సింగ్ తన భార్యతో చివరిసారిగా మాట్లాడిన మాటలు.