Home / Uttarakhand
Uttarakhand helicopter crash: ఉత్తరాఖండ్ గౌరీకుండ్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు మరణించారనే వార్త చాలా బాధాకరమని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా సమీక్షించి, యాత్రికుల భద్రతకు, వారి ప్రాణాలకు భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రియాంకా గాంధీ విజ్ఞప్తి చేశారు. […]
7 Died in Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కుప్పకూలి పైలట్ సహా ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో ఐదుగురు స్పాట్ లోనే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గౌరికుండ్- త్రిజుగి నారాయణ్ మధ్య అటవీ ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ కూలిపోయింది. కాగా ఆర్యన్ ఏవియేషన్ కు సంస్థకు చెందిన హెలికాప్టర్ కేదార్ నాథ్ నుంచి గుప్తకాశీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో […]
Uttarakhand Landslides: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బద్రీనాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెస్క్యూ టీమ్ జేసీబీల సాయంతో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఉన్న ధరి దేవి ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఖంక్ర రహదారిపై కొండ చరియలు విరిగిపడి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ఎప్పటికప్పుడు […]
Helicopter crash in Kedarnath Uttarakhand: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం తప్పింది. కేదార్నాథ్ దగ్గర ఓ హెలికాప్టర్ ల్యాండింగ్కు ముందు క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాద సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాక భక్తులు భయాందోళనకు గురయ్యారు. వివరాల ప్రకారం.. కేదార్నాథ్ దర్శించుకునేందుకు భక్తులు హెలికాప్టర్లో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈ హెలికాప్టర్ ల్యాండింగ్కు ముందే క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ తోక భాగం పూర్తిగా విరిగిపోవడంతో […]
4 ki Crashes in Uttarakhand: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కాశీ జిల్లా గంగ్నాని వద్ద హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పర్యాటకులు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్రీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే వీరంతా హెలికాప్టర్లో గంగోత్రి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. […]
Temple: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం కేదార్ నాథ్ ఆలయ ద్వారాలను అధికారులు నేడు తెరిచారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్ నాథ్ ఆలయంలో ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా కేదార్ పంచముఖ విగ్రహాన్ని తీసుకువచ్చారు. అనంతరం భక్తుల భజనలు, హర హర మహాదేవ్ నినాదాలతో ప్రాంగణమంతా మార్మోగిపోయింది. ఆలయ ద్వారాలు తెరిచిన సందర్భంగా పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కేదారేశ్వరుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే కేదార్ నాథ్ ఆలయ […]
57 Workers Feared Trapped In Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చమోలి జిల్లాలో జరిగిన హిమపాతం కింద కనీసం 57 మంది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గత కొంతకాలంగా భారీగా మంచు కురుస్తుంది. అయితే ఇవాళ ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన బద్రీనాథ్ ధామ్లోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బద్రీనాథ్ ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామ సమీపంలోని ఆర్మీ క్యాంప్ […]
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. . 23 మంది ప్రయాణికులతో బయలు దేరిన టెంపో ట్రావెలర్ లోయలో పడ్డంతో పది మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్లోని భద్రీనాథ్ జాతీయ రహదారిలో రుద్రప్రయాగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం బాబా రాందేవ్కు చెందిన కంపెనీ పతంజలి ఆయుర్వే లిమిటెడ్, దివ్య ఫార్మసీపై కొరఢా ఝళిపించింది. ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు రాందేవ్తో పాటు ఆయన సహచరుడు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ ప్రొడక్టులతో అన్నీ రోగాలు మాయం అవుతాయని తప్పుడు ప్రకటనలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని సుప్రీంకోర్టు మండిపడింది.
17 రోజుల సుదీర్ఘ ఎదురుచూపులకు శుభంకార్డు పడింది. మొక్కవోని సంకల్పంతో నిర్వీరామంగా కొనసాగించిన కృషి ఫలించింది. ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రార్థనలు ఫలించి, ఎట్టకేలకు ఉత్తరకాశీ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది.