Home / Uttarakhand
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ లో పరిస్థితిని జిల్లా యంత్రాంగంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్తున్నాయి.
ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను, నివాస సముదాయాలను కూల్చడానికి అధికార యంత్రాంగం సిద్దమయింది.
ఉత్తరాఖండ్లోని జోషిమత్ పట్టణంలో భూమి కుంగడానికి కారణం అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థలు, తగిన తనిఖీలు లేకుండా అస్థిరమైన భూమిపై నిర్మాణం మరియు అటవీ నిర్మూలన కారణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో భూమి కుంగుతున్న నేపధ్యంలో అసురక్షితమైన మరియు ప్రమాదకరమైన భవనాలను గుర్తించారు.
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్లో తీవ్ర భయాందనలు నెలకొన్నాయి. ఈ టౌన్ క్రమంగా భూమిలోకి కుంగిపోతోంది. పట్టణంలోని పలు వార్డుల్లోని ఇళ్లల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. దాంతో, స్థానికులు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో భూమి కుంగిపోయింది. దీనితో ఒక్కసారిగా 561 ఇండ్లకు పగుళ్లు ఏర్పడటంతో జనం భయంతో వణికిపోయారు.
ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో రైల్వే భూముల్లోని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించిన ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ బుధవారం నాడు కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసింది. చట్టవిరుద్ధమైన మతమార్పిడిని గుర్తించదగిన మరియు నాన్-బెయిలబుల్ నేరంగా పరిగణించింది. ఇలా మత మార్పిడిలకు పాల్పడితే కనీసం మూడు నుండి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో కూడిన కఠినమైన మత మార్పిడి నిరోధక బిల్లును ఆమోదించింది.
ఉత్తరాఖండ్లోని జోషిమత్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా కనీసం 12 మంది మరణించారు.
శీతాకాలం ప్రవేశించిన నేపధ్యంలో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని గురువారం మూసివేసారు. ఉదయం 8.30 గంటలకు వేద శ్లోకాల మంత్రోచ్ఛారణల మధ్య ప్రార్థనలు చేసిన తర్వాత భక్తుల కోసం ఆలయ తలుపులు మూసివేసినట్లు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి.