Home / Uttarakhand
:ఢిల్లీ (ఆనంద్ విహార్)-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఉత్తరాఖండ్లో ప్రవేశపెట్టిన తొలి వందే భారత్ రైలు ఇది కావడం విశేషం.
ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ జిల్లాలోని ఒక జైలులో 44 మంది పురుష ఖైదీలు మరియు ఒక మహిళా ఖైదీ హెచ్ఐవి (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) బారిన పడ్డారు. సామూహిక పరీక్షల సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఉత్తరాఖండ్లోని మారుమూల ప్రదేశానికి డ్రోన్ విజయవంతంగా కీలకమైన ఔషధాలను తీసుకువెళ్లింది. గర్హ్వాల్ జిల్లాలోని టెహ్రీలోని ఆరోగ్య కేంద్రానికి క్షయవ్యాధి మందులను పంపిణీ చేసింది.
జోషిమఠ్ లో భూమికుంగిపోవడం వలన నష్టపోయిన ప్రజల సంక్షేమం, పునరావాసం కోసం ఉత్తరాఖండ్ సీఎం ధామి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది.
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ లో పరిస్థితిని జిల్లా యంత్రాంగంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్తున్నాయి.
ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను, నివాస సముదాయాలను కూల్చడానికి అధికార యంత్రాంగం సిద్దమయింది.
ఉత్తరాఖండ్లోని జోషిమత్ పట్టణంలో భూమి కుంగడానికి కారణం అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థలు, తగిన తనిఖీలు లేకుండా అస్థిరమైన భూమిపై నిర్మాణం మరియు అటవీ నిర్మూలన కారణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో భూమి కుంగుతున్న నేపధ్యంలో అసురక్షితమైన మరియు ప్రమాదకరమైన భవనాలను గుర్తించారు.
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్లో తీవ్ర భయాందనలు నెలకొన్నాయి. ఈ టౌన్ క్రమంగా భూమిలోకి కుంగిపోతోంది. పట్టణంలోని పలు వార్డుల్లోని ఇళ్లల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. దాంతో, స్థానికులు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో భూమి కుంగిపోయింది. దీనితో ఒక్కసారిగా 561 ఇండ్లకు పగుళ్లు ఏర్పడటంతో జనం భయంతో వణికిపోయారు.