Home / Tollywood News
ఒకప్పటి స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమారుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అరవింద్ ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు.
విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా జిన్నా. నిర్మాతలు ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియనివారుండరు. దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ డార్లింగ్ కు తాజాగా కోర్టు నోటీసులు అందాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆదిపురుష్. అయితే ఈ మూవీ హిందువుల్లోని ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.
రంగరంగ వైభంగా సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న భామ కేతికా శర్మ.. ఉప్పెన హీరోతో జతకట్టి కుర్రకారును కళ్లు తిప్పకుండా చేసింది ఈ భామ. కాగా తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ నెట్టింట విడుదల చేసిన ఫోటోలకు కిర్రాక్ కేతికా అంటూ నెటిజన్లు కామెంట్లు వేస్తున్నారు.
దర్శకుడు శంకర్ భారతీయుడు 2 షూట్ను తిరిగి ప్రారంభించిన తర్వాత రామ్ చరణ్ వెయిటింగ్ లో ఉన్నాడు.
ఇటీవల "గాడ్ ఫాదర్" యొక్క సంగీత బృందం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూతో ముందుకు వచ్చింది.
గత కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు. ఈ విషయంపై తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా స్పందించారు. కాగా ఇంకా ఆ విషయం హాట్ టాపిక్ గానే ఉంది. తాజాగా ఈ మరోసారి ఈ విషయం మీద ఓ వృద్ధ మహిళ జూనియర్ ఎన్టీఆర్ను బీభత్సంగా తిట్టిపోసింది.
అన్స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. మరింత రంజుగా షో ప్రారంభిద్దాం అంటున్న బాలయ్య లుక్ ఈ ట్రైలర్లో అదిరిపోయింది. అక్టోబర్ 14 నుంచి ప్రతి శుక్రవారం అన్స్టాపబుల్ సీజన్-2 స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా సంస్థ తెలిపింది.
మేమేం చెయ్యాలో కూడా మీడియానే నిర్ణయిస్తే ఎలా అంటూ మెగాస్టార్ చిరంజీవి మీడియాపై ఫైర్ అయ్యారు. మరల అంతలోనే మా సినిమా గురించి బాగా రాశారు అందుకు థాంక్యూ అంటూ పొగిడారు.
టాలీవుడ్ నాట రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇది వరకే మహేశ్ బాబు 'పోకిరి', పవన్ కల్యాణ్ 'జల్సా', బాలకృష్ణ 'చెన్నకేశవ రెడ్డి' సినిమాలు రీరిలీజ్ అయ్యి మరోసారి ప్రేక్షకాదారణ పొందాయి. థియేటర్లలోనూ భారీగా కలెక్షన్లు సాధించి పెట్టాయి. అయితే తాజాగా ఈ లిస్టులోకి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ నటించిన 'రెబెల్' పదేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుంది.