Home / Telangana
Governor Tamilisai: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఖమ్మంలో బుధవారం బీఆర్ఎస్(BRS meeting) భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ విపక్ష నేత అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు బీజేపీపై పలు విమర్శలు చేశారు. అదేవిధంగా బీజేపీ చేతిలో గవర్నర్లు కీలు బొమ్మలుగా […]
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా బీజాపూర్- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా హతమయ్యాడు.
Cs Somekh Kumar: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ను ఏపీ కేడర్కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమేష్కుమార్ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసిన రోజే.. కేంద్రం మరో షాక్ ఇచ్చింది. సీఎస్ సోమేష్ కుమార్ ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఐఏఎస్ ల విభజన సమయంలో సోమేష్ ను ఏపీకి కేటాయించగా.. క్యాట్ మినహాయింపుతో తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏపిలో […]
హైదరాబాద్లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. రెండు గంటల వ్యవధిలోనే ఆరు చోట్ల స్నాచింగ్కు పాల్పడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్, నాచారం, ఉస్మానియా యూనివర్సిటీ, రాంగోపాల్ పేట్ సహా మొత్తం ఆరు చోట్ల ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అందరం కలిసికట్టుగా కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
చిరుతలు, పులులు అటవీ ప్రాంతాల నుంచి ప్రజావాసాల్లోకి వచ్చి జనాల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే అడవి మృగాలు కూడా కాస్త ట్రెండ్ మార్చినట్టు ఈ సారి నివాస ప్రాంతాల్లోకి కాకుండా హెటిరో పరిశ్రమలో చిరుత ప్రవేశించింది.
తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత శకటం ప్రత్యక్షమైంది. ఆదిత్య 369 సినిమాలో మాదిరిగానే ఈ శకటం ఉండడంతో స్ధానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ట్రాన్స్ జెండర్లు చరిత్ర సృష్టించారు. ప్రభుత్వ కొలువులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రాచి రాథోడ్, కొయ్యల రుత్ జాన్ పాల్ ఇద్దరు లింగ మార్పిడి చేయుకున్నవారు.
విదేశాల నుంచి ఎంతో ప్రేమగా తీసుకువచ్చిన చాక్లెట్ తన కుమారుడి ప్రాణం తీస్తుందని ఆ తండ్రి ఊహించలేకపోయాడు. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వరంగల్ నగరంలో జరిగింది.