Home / Telangana
Telangana Rajiv Yuva Vikasam Scheme 2025: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాజీవ్ యువ వికాసం పథకంపై కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగానే ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి సంబంధించి మార్గ దర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ లబ్ధిదారులను జనాభా ప్రాతిపదికన ఖరారు చేయాలని నిర్ణయించింది. మున్సిపాలిటీలు, మండలాలలో సంక్షేమ వర్గాల జనాభా మేరకు […]
Revanth Reddy : ప్రతిస్థాయిలో విద్యారంగం రోజురోజుకూ క్షీణించిపోతోందని సీఎం రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసన మండలిలో విద్యాశాఖపై ఆయన మాట్లాడారు. 2021లో 3, 5 తరగతుల విద్యార్థులపై నేషనల్ అచీవ్మెంట్ సర్వే జరిగిందని గుర్తుచేశారు. సర్వే ప్రకారం 75శాతం మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు చూపట్లేదని చెప్పారు. తెలంగాణ ర్యాంకు చివరి నుంచి ఐదో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడో తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పరిజ్ఞానంలో రాష్ట్రం 36వ […]
Telangana Council : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా శాసనమండలి ఆమోదించింది. పంచాయతీరాజ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. బిల్లుపై సభ్యులు విలువైన సూచనలు చేశారని, బిల్లులో లేని అంశాలను ప్రస్తావించారని తెలిపారు. సభ్యులు ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు షెడ్యూల్డ్ ఏరియాలో గుర్తించారని పేర్కొన్నారు. చట్టాన్ని 1/70 […]
Bhadradri Kothagudem : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఏడుగురు మృతి చెందారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. నాణ్యత లోపంతో కూలినట్టుగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో పనిచేస్తున్న కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఉలిక్కిపడ్డ స్థానికులు.. ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమీప ఇళ్లలోని ప్రజలు భయంతో బయటికి పరుగులు […]
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడీగా కొనసాగుతున్నాయి. ఈ రోజు శాసన సభలో సభ్యులు ప్రాజెక్టుల గురించి అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్పై కీలక ప్రకటన చేశారు. 8 మృతదేహాలకు ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. మిగతా మృతదేహాలను బయటకు తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సభ దృష్టి తీసుకొచ్చారు. డీ-1, డీ-2 ప్రదేశాల్లో […]
10th Exam Paper Leaked Case has Been Registered EX Minister KTR: తెలంగాణలో టెన్త్ పేపర్ లీకేజీ ఘటన కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదైంది. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లాలో నకిరేకల్ లో పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపింగ్ నిందితులతో సంబంధాలు ఉన్నాయని తమపై […]
Telangana Government Key Announceme For Ration Consumers: రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పండుగ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని హుజూర్ నగర్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. […]
Betting Apps Issue : తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. పలువురు సినీ, క్రికెట్ సెలబ్రెటీస్, యూట్యూబ్ స్టార్స్ చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ నమ్మి అమాయక ప్రజలు, యువకులు లక్షలాది రూపాయలు బెట్టింగ్స్లో పెట్టి మోసపోయిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది సులువుగా డబ్బులు వస్తాయనే ఆశతో అప్పులు చేసి, ఉన్న ఆస్తులు తనఖా పెట్టి మరీ బెట్టింగ్స్లో నిలువునా మోసపోయారు. అప్పులు తీర్చే దారిలేక పదుల […]
HYDRA and GHMC Sensational Decision for Protection: హైడ్రా, జీహెచ్ఎంసీ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. హైదరాబాద్ నగరంలో అకస్మాత్తుగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు, వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముప్పు తదతర సమస్యల నివారణపై హైడ్రా, జీహెచ్ఎంసీ స్పెషల ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగానే అగ్ని ప్రమాదాలు, వరద ముంపు నివారణకు రెండు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు నిర్ణయించారు. దీంతో పాటు చెరువుల సంరక్షణ, సుందరీకరణ, పునరుద్ధరణపై చర్చించారు. కాగా, జీహెచ్ఎంసీ […]
Komatireddy Rajagopal Reddy : తనకు ఆ శాఖ అంటే ఇష్టమని, కానీ అధిష్ఠానం ఏ పదవి ఇచ్చినా చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టాడు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఇవాళ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని, భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించానని పేర్కొన్నారు. […]