Home / Team India
టీమ్ ఇండియా తరుపున బ్యాటింగ్ చేసినప్పుడల్లా ఉమేష్ యాదవ్ హిట్టింగ్ చేయడం సాధారణంగా మారిపోయింది.
భారత్ -బంగ్లాదేశ్ ల మద్య ఛటోగ్రామ్ టెస్టులో తొలిరోజు టీమ్ఇండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది
టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఆదివారం నాడు బంగ్లాతో జరిగిన తొలి వన్డేలో భారత్ పరాభవం చెందింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా స్లో ఓవర్ రేట్ కనపరిచినందుకుగానూ జరిమానా పడింది.
గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్-2022 కు బుమ్రా దూరం అయిన సంగతి తెలిసిందే. అయితే అతడు ఫిట్ నెస్ కోసం కష్టపడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
టీమిండియాలో కీలక ఆటగాడు అయిన దినేష్ కార్తిక్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా డీకే పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీస్ లో టీమిండియా ఘోర పరాభవం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇటు క్రికెట్ లవర్స్ తో పాటు దేశప్రజలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టులో కీలకమార్పులు ఉంటాయని అంతా భావించగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది.
‘గిన్నిస్ వరల్డ్ రికార్డు’ కూడా భారత్ ఘోర పరాభవంపై ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘‘చరిత్రలో అతిసులువైన ఛేదన ఇదేనా?’’ అంటూ సెటైర్లు విసిరింది. కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.
పరుగులు మెషీన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 4000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కింగ్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ బిగ్ షాక్ ఇచ్చింది. సెమీఫైనల్ కు చేరుతుందని భావించిన సౌతాఫ్రికా జట్టు నెదర్లాండ్స్ చేతిలో ఓటమిని చదవిచూసింది. దానితో సెమీస్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. సౌతాఫ్రికా ఓడిపోవడంతో.. నేడు జరుగనున్న జింబాబ్వే మ్యాచ్ లో గెలుపోటములతో సంబంధం లేకుండా భారత్ సెమీఫైనల్ కు చేరుకుంది.
డిసెంబర్ 4 నుండి 26వరకు బంగ్లాదేశ్ లో జరగనున్న క్రికెట్ పోటీల్లో టీమిండియా జట్టును బీసిసిఐ ప్రకటించింది.