Home / Team India
క్రికెట్ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫి. ఈ టోర్నీ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనలే లక్ష్యంగా టీమిండియా మైదానంలోకి దిగుతుంటే..
Border Gavaskar Trophy: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ.. ఈ పేరు క్రికెట్లో చాల ప్రత్యేకమైనది. ఈ సిరీస్ రెండు జట్లకు అత్యంత కీలకమైనది. ఈ సిరీస్ వచ్చిందంటే చాలు.. క్రికెట్ అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్కంఠ నెలకొంటుంది. మరి ఈ సిరీస్ కు ఈ పేరేలా వచ్చింది. ఆస్ట్రేలియా- భారత్ మధ్యే ఈ సిరీస్ ఎందుకు జరుగుతుంది.
న్యూజిలాండ్తో సొంత గడ్డపై జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ను భారత్ చేజిక్కించుకుంది. ఇటీవల జరిగిన వన్డే సిరీస్ను కూడా 3-0 తేడాతో ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక టీ20 సిరీస్ను కూడా 2-1 తేడాతో కివీస్ ని మట్టికరిపించి దక్కించుకుంది.
Ind Vs NZ 2nd T20 : లక్నోలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఫ్యాన్స్ కి ఫుల్ మజా ఇచ్చింది. 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కష్టపడిన టీమిండియా మరో బంతి మిగిలి ఉండగా విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేసింది. టార్గెట్ చిన్నదే కదా అని ఈజీ విన్ అని అంతా భావించారు. కానీ ఇక్కడే […]
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ గొప్ప ఘనతను అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.బౌలర్ల ర్యాంకింగ్స్లో తొలిసారి నంబర్వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.ఐసీసీ ప్రకటించిన జాబితాలో
చివరి వరకు ఆద్యంతం ఆసక్తిగా సాగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు
India Records: శ్రీలంకతో జరిగిన మూడు వన్డేలను భారత్ అలవోకగా గెలుచుకుంది. ఇక మూడో వన్డేలో భారత్ 317 పరగుల భారీ తేడాతో విజయం సొంతం చేసుకుంది. భారీ తేడాతో విజయం సాధించిన ఈ మ్యాచ్ లో కొన్ని కొత్త రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం. మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. లంక మాత్రం కేవలం 22 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌట్ అయింది. […]
గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 67 పరుగుల తేడాతో శ్రీలంకను మట్టికరిపించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Jasprit Bumrah:శ్రీలంకపై టీ20 సిరీస్ను నెగ్గిన టీమ్ఇండియా జనవరి 10 నుంచి ఆ దేశంతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్కు ముందు భారత్కు భారీ షాక్ తగిలింది. టీమ్ఇండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) దూరం అయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో అతడిని ఈ సిరీస్ నుంచి తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో శ్రీలంకతో వన్డే సిరీస్కి ముందు భారత్కు చేదు అనుభవం ఎదురైంది. బుమ్రా ఎందుకు దూరమయ్యాడు? […]
రాజ్కోట్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. శ్రీలంకపై 91 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్ను భారత్ 2-1 తో కైవసం చేసుకుంది. మొదటి టీ20లో ఇండియా విజయం సాధించగా.. రెండో మ్యాచ్ శ్రీలంక గెలిచింది.