Home / soldiers
Balochistan: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. కాగా ఉగ్రదాడి వెనుక దాయాది హస్తం ఉన్నట్టు భారత్ బలంగా ఆరోపిస్తోంది. దాడికి పాక్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి పాల్పడిన వారిని, అందుకు సహకరించిన వారిని వదిలిపెట్టమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పై భారత్ అనేక రకాలుగా చర్యలకు దిగింది. దీంతో పాకిస్తాన్ కు యుద్ధ భయం పట్టుకుంది. మరోవైపు పాకిస్తాన్ […]