Home / simhachalam appanna swamy
CM Chandrababu review of Preliminary report on Simhachalam incident: విశాఖ జిల్లాలో ప్రసిద్ధి చెందిన సింహాద్రి అప్పన్న దేవస్థానంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు. రూ.300 టోకెన్ క్యూలైన్ వద్ద రాత్రి పడిన భారీ వర్షానికి గోడ కూలింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగ ఉన్న కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న […]
Wall Collapse At Simhachalam Temple 8 People Dead: ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విశాఖ జిల్లాలోని సింహాచలంలో సింహాద్రి అప్పన్న చందనోత్సవం వేళ అపశ్రుతి జరిగింది. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. […]
Simhachalam: విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీవరాహలక్ష్మీ నరసింహాస్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం, స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేశారు. హోంమంత్రికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అనిత.. అధికారులకు పలు సూచనలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు మంత్రుల బృందం చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షించడం జరిగిందన్నారు హోంమంత్రి అనిత. […]