Home / rohit sharma
India vs Bangladesh : బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బ్యాట్స్ మెన్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. బంగ్లా బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా బంతిని బౌండరీల వైపు పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగి దుమ్ము దులిపేశాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్ కి కెప్టెన్ రోహిత్ శర్మ
పుట్టిన గడ్డను స్మరించుకోవడం దేశ పౌరుడిగా అందరి హక్కు. పొరుగు దేశంలో దేశంపై ఉన్న అభిమానాన్ని పంచుకొన్నాడు మన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ సంఘటన దాయాది పోరు మ్యాచ్ చోటుచేసుకొనింది. దీన్ని ఐసిసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో నెట్టింట వైరల్ అయింది.
IND vs SA : సొంత గడ్డ పై సిరీస్ ను సాధించిన టీమిండియా !
ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ విజయంతో టీం ఇండియా టీ20లలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. గతంలో పాకిస్తాన్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలుకొట్టడమేకాక కొత్త రికార్డును సృష్టించింది.
టీమిండియాపై ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల టీ20 లో సిరీస్ను కైవసం చేసుకుంది.ఈ సిరీస్ను 2-1తో టీమిండియా గెలుచుకుంది.హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో టీ20 మూడవ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఆస్ట్రేలియా మొదటిగా బ్యాటింగ్ చేసి 120 బంతులకు 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 7-8 ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా దూకుడు మామూలుగా లేదు ఆ సమయంలో 220 పరుగులు ఈజీగా చేసేస్తారనిపించింది.ఆ సమయంలో టీమిండియా వెంటవెంటనే వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా రన్ రేట్ తగ్గుతూ వచ్చింది.
ఆసియా కప్ 2022 భాగంగా టీమిండియా ఫైనల్ ఆశలు ఆవిరి ఐపోయాయి. నిన్న రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా శ్రీలంక పై ఘోరంగా ఓడిపోయింది.
భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఆల్ ఫార్మట్లో ఒక కొత్త రికార్డును సృష్టించాడు. మహిళా విభాగం, పురుషులు విభాగం రెండింటిలో టీ20 లో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్ గా రోహిత్ నిలిచాడు.అలాగే ఆసియాకప్-2022లో మొన్న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ తో 28 పరుగులు కొట్టి ఈ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అంతక ముందు వరకు ఈ రికార్డు న్యూజిలాండ్ క్రికెటర్ బ్యాటర్ సుజీ బేట్స్ 3531 పరుగులతో ఉంది.
టీ20 సిరీస్ గెలిచి జోరు మీదున్న టీమిండియా తొలి వన్డేలోనూ దుమ్ము రేపింది. భారత బౌలర్లు బుల్లెట్ బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ భరతం పట్టారు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్తో చెలరేగాడు. ఏకంగా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకుని ఇంగ్లండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. మొహ్మద్ షమీ మూడు వికెట్లతో చెలరేగడంతో, తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్
చివరి టీ20లో ఓడిపోయిన టీమిండియాభారత్ , ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 216 పరుగుల భారీ టార్గెట్ కు 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీ చేసినా మిగతా వారి నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో పరాజయం తప్ప లేదు.