Home / RBI
ఆర్బీఐ ప్రవేశ పెట్టిన డిజిటల్ రూపీపై గాంధీ బొమ్మ లేకపోవడంపై ఆయన మునిమనవడు తుషార్ అరుణ్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు.
Fact Check: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నోట్ల రద్దును చేసిన డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయనే చెప్పాలి. కాగా నోట్ల రద్దు అనంతరం రూ. 2000 నోటను ప్రభుత్వం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో నెట్టింట ఓ వార్త వైరల్ గా మారింది. రానున్న కొత్త సంవత్సరంలో రూ. 1000 నోటు వస్తుందని.. 2000 రూపాయల నోట్ల రద్దవుతాయంటూ ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి వీటిపై ప్రభుత్వం ఏం చెప్తుందో ఓసారి చూసేద్దాం. […]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో బుధవారం బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 35 బేసిస్ పాయింట్లను 6.25 శాతానికి పెంచింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ డిజిటల్ రూపాయి లేదా ఈ-రూపాయి పైలట్ ప్రాజెక్టును డిసెంబర్ 1న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
డిసెంబర్ నెల ప్రారంభం అవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల వివరాలను ఆర్బీఐ ప్రకటించింది. డిసెంబర్లో బ్యాంక్లకు 14 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.
నోటు రద్దన్నారు. నకిలీ నోట్లన్నారు. డిజిటల్ కరెన్సీలో దేశం ముందుకన్నారు. అయినా ఈ ఏడాది అక్టోబర్ 21 నాటికి ప్రజల వద్ద రూ. 30.88లక్షల కోట్ల రూపాయలు నగదు రూపంలో ఉన్నట్లు ఆర్బీఐ తాజా గణాంకాలతో తెలుస్తుంది.
విదేశీ కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకపు విలువ క్షీణత తక్కువగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్ధికపరమైన అంశాలపై వస్తున్న పలు విమర్శలపై ఆయన స్పందిస్తూ వ్యాఖ్యానించారు.
ద్రవ్యోల్బణం పెరిగిపోతుండడంతో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకొనింది. నవంబర్ 3న మానిటరీ పాలసీ కమిటి (ఎంపీసీ) భేటిని బెంగళూరులో నిర్వహించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. రెపో రేట్ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ క్రమంలో రెపో రేట్ 5.40 నుంచి 5.90 శాతానికి పెరిగింది. కాగా, గడిచిన ఐదు నెలల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగింది.
క్రిప్టోకరెన్సీపై లోకసభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా క్రిప్టో కరెన్సీని నిషేధించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిందని తెలిపారు. కాగా వీసీకె ఎంపీ తిరుమావాలవన్ అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి స్పందిస్తూ, క్రిప్టో కరెన్సీని అనుమతిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై