Home / RBI
రూ. 2 వేల నోటు రద్దు ప్రకటన చేసినప్పటి నుంచి ప్రజలల్లో అనేక సందేహాలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ తమ కస్టమర్లకు క్లారిటీ ఇచ్చింది.
2016 నోట్ల రద్దు సమయంలో సామాన్యులు పడిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని.. ప్రస్తుతం నోట్ల మార్పిడి కి తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఈ క్రమంలో నోట్ల మార్పిడి కోసం ప్రజల కోసం నీరు, నీడ లాంటి వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది.
చలామణి నుంచి రూ. 2000 నోట్లను ఉపసంహరించుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజల వద్ద ఉన్న నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. ‘క్లీన్ నోట్ పాలసీ’ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ పేర్కొన్న విషయం తెలిసిందే.
రూ. 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చకునేందుకే నరేంద్ర మోదీ సర్కారు 2 వేల నోట్ల ఉపసంహరణ చేసిందని ఆయన తెలిపారు. ఈ అంశంపై విచారణ జరపాలని ఖర్గే డిమాండ్ చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచిందని, పరిస్థితి అవసరమైతే చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మొత్తం ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని, ప్రస్తుత పాలసీ రేటు ఇప్పటికీ అనుకూలంగానే ఉందని ఆయన తెలియజేశారు.
ఆర్బీఐ ప్రవేశ పెట్టిన డిజిటల్ రూపీపై గాంధీ బొమ్మ లేకపోవడంపై ఆయన మునిమనవడు తుషార్ అరుణ్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు.
Fact Check: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నోట్ల రద్దును చేసిన డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయనే చెప్పాలి. కాగా నోట్ల రద్దు అనంతరం రూ. 2000 నోటను ప్రభుత్వం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో నెట్టింట ఓ వార్త వైరల్ గా మారింది. రానున్న కొత్త సంవత్సరంలో రూ. 1000 నోటు వస్తుందని.. 2000 రూపాయల నోట్ల రద్దవుతాయంటూ ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి వీటిపై ప్రభుత్వం ఏం చెప్తుందో ఓసారి చూసేద్దాం. […]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో బుధవారం బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 35 బేసిస్ పాయింట్లను 6.25 శాతానికి పెంచింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ డిజిటల్ రూపాయి లేదా ఈ-రూపాయి పైలట్ ప్రాజెక్టును డిసెంబర్ 1న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.