Home / RBI
ATM withdrawals to cost more from May 1: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఏటీఎం ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు పెరిగిన ఏటీఎం ఛార్జీలు ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కాగా, ప్రస్తుతం ప్రతి నెలా ఇతర బ్యాంకు ఏటీఎంలలో మెట్రో ప్రాంతాల్లో 5 సార్లు ఉచితంగా డ్రా చేసుకుంటుండగా.. నాన్ మెట్రో ప్రాంతాల్లో 3 సార్లు నగదును డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే తాజాగా, […]
RBI imposes restrictions on Mumbai-based New India Co-op Bank: ఆర్బీఐ మరో బ్యాంకుపై ఆంక్షలు విధించింది. ముంబైకి చెందిన న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఎలాంటి లావాదేవీలు జరపవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయడంతో బ్యాంకు వద్దకు ఖాతాదారులు తరలివచ్చారు. ఈ మేరకు బ్యాంకు ఎదుట ఖాతాదారులు బారులు తీరారు. సేవింగ్స్ నగదును విత్ డ్రా చేసుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే అధికారులు […]
RBI Monetary Policy Meeting Decisions: ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లు తగ్గిస్తూ లోన్లు తీసుకున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. రెపోరేటును 2 5 బేసిస్ పాయింట్ల మేర కత్తిరిస్తూ నిర్ణయం తీసుకుంది. 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గించింది. 2024 ఫిబ్రవరి 8 నుంచి వడ్డీరేట్లు 6.50శాతం వద్దే గరిష్టంగా కొనసాగుతోంది. అయితే, తాజాగా, ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది. సుమారు ఐదేళ్ల తర్వాత రెపోరేటు 6.25 శాతానికి తగ్గడం […]
Sanjay Malhotra appointed as new RBI Governor: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం ఈ నెల 10న ముగియడంతో తదుపరి గవర్నర్ను కేంద్రం నియమించింది. 2018లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ పదవీ కాలం 2021 సంవత్సరంలో ముగియగా, కేంద్రం మరో మూడేళ్లు పొడిగించింది. గడువు కూడా నేటితో ముగియనుండడంతో కొత్త గవర్నర్ను […]
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వుబ్యాంకు కీలక ... రేపో రేటును యధాతథంగా కొనసాగించడానికి నిర్ణయించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన ద్రవ్యపరపతి సమీక్ష 4:2 మెజారిటీతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దేశీయ స్థాక్ మార్కెట్ దూసుకుపోయింది. స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగియడంతో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు..ఆర్బీఐ డివిడెండ్, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతుతో ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.
రెండు వేల నోట్ల మార్పిడికి సంబంధించి పొడిగించిన గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. 8వ తేదీ తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
భారతీయ రూపాయి మరియు యూఏఈ దిర్హామ్ ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ UAE (CBUAE) శనివారం అబుదాబిలో రెండు అవగాహన ఒప్పందాలు (MOUలు) సంతకం చేశాయి. రెండు ఎమ్ఒయులు సరిహద్దు లవాదేవీలను మెరుగుపరచడం, చెల్లింపులను క్రమబద్ధీకరించడం మరియు రెండు దేశాల మధ్య బలమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
అనుకున్నట్టుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లను యథావిధిగా కొనసాగించింది. మానటరీ పాలసీ కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ గురువారం వెల్లడించారు.
దేశీ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ఆరంభమయ్యాయి. మరికాసేపట్లో ఆర్బీఐ రేట్లపై కీలక నిర్ణయం ప్రకటించనుంది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ లో ప్రతికూల సంకేతాలు నెలకొన్నాయి. దీంతో మార్కెట్లు ప్రారంభంలోనే ఇన్వెసర్లు అప్రమత్తంగా ఉన్నారు.