Home / PM Modi
PM Kisan 19th Installment Rs 22,000 Cr To Be Released Today: రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ పథకం కింద అందించే నిధులను ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో విడుదల చేయనున్నారు. బీహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 19వ విడత కింద దేశంలోని రైతులకు రూ.22వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. మొత్తం 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో విడుదల కానుంది. రైతులకు ఏడాదిలో ఒక్కో విడతలో […]
Bhutan PM Calls PM Modi’s ‘Elder Brother’ and ‘World’s Greatest Leader: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భూటాన్ పీఎం షెరింగ్ టోబ్గే పొగడ్తలతో ముంచెత్తారు. ఢిల్లీలో జరుగుతున్న సోల్ లీడర్ షిప్ కాన్క్లేవ్ కార్యక్రమంలో భూటాన్ పీఎం మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు అన్నయ్య లాంటి వారన్నారు. అంతేకాకుండా ఆయన ప్రపంచంలోనే గొప్ప నాయకుడు అని వర్ణించారు. మోదీది కళాత్మక ఆలోచన అని, నాయకులను పెంపొందించడంతో పాటు సేవ చేయడంలో ఆయన […]
PM Modi’s banter with Pawan Kalyan at Delhi CM oath ceremony: ఆరునూరైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి పక్షాన తామిచ్చిన హామీలను అమలుచేసి చూపుతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఎన్డీయే మిత్రపక్ష పార్టీ అధినేత హోదాలో ఆయన హజరయ్యారు. ఆ కార్యక్రమం అనంతరం ఎన్డీయే మిత్రపక్షాలకు ప్రధాని ఇచ్చిన విందులోనూ పవన్ పాల్గొన్నారు. అనంతరం జాతీయ మీడియాతో పవన్ ఇష్టాగోష్టిగా […]
PM Modi sets Rs 9L crore exports target for textile sector before 2030: ప్రపంచంలో టెక్స్టైల్ ఎగుమతిదారుల్లో భారత్ ఆరో స్థానానికి చేరడం ఎంతో గొప్ప విషయమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన భారత్ టెక్స్- 2025కు మోదీ హాజరయ్యారు. భారత్ టెక్స్ ఇప్పుడు ఒక మెగా గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్గా మారిందన్నారు. 2030 నాటికి వస్త్ర ఎగుమతలను రూ.9 లక్షల కోట్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. […]
Delhi New CM Candidate Swearing FEB 19 or 20: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. ఈ మేరకు ఆయన భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు జోరందుకున్నాయి. అయితే ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 17 లేదా 18వ తేదీల్లో బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఉంటుందని తెలిసింది. ఈ సమావేశంలో ఢిల్లీ సీఎం ఎవరనే విషయంపై క్లారిటీ […]
Pulwama Terror Attack modi emotional tweet: భారతదేశ చరిత్రలో ఫిబ్రవరి 14 అనేది ఒక చీకటి రోజు. ఇదే తేదీన సరిగ్గా ఆరేళ్ల క్రితం భారత భద్రతా బలగాలపై పాకిస్తాన్ ఉగ్రవాదులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు భారత సైనికులపై ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘటనPulwama Terror Attackలో ఉగ్రవాది ఆదిల్ ఆహ్మద్ దార్తో పాటు 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. పక్కా […]
PM Modi Meet Trump, approves extradition mumbai terror attack accused Tahawwur to India: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ భేటీ అయ్యారు. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇరువురు భేటీ అయ్యారు. ఈ మీటింగ్లో భాగంగా ఇరువురు చర్చలు జరిపారు. అంతకుముందు ప్రధాని మోదీ పలువురితో భేటీలు నిర్వహించారు. ఈ మేరకు ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు […]
Threat Call to PM Modi Plane: ప్రధాని నరేంద్ర మోదీకి టార్గెట్ చేస్తూ ఓ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకొని ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే అధికారులు అప్రమత్తమై భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో బెదిరింపులకు పాల్పడుతూ కాల్ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు […]
PM Modi Co-Chairs AI Action Summit in Paris: ప్రపంచ దేశాలు యువతకు నైపుణ్యాలు, అవసరాల మేరకు రీ-స్కిల్లింగ్ అందజేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందాలంటే.. ఈ విధానం తప్పదన్నారు. మంగళవారం నాటి ఏఐ యాక్షన్ సమ్మిట్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మెక్రాన్ అధ్యక్షత వహించగా, ప్రధాని మోదీ సహ-అధ్యక్షత వహించి ప్రసంగించారు. భయం వద్దు.. ఏఐ మూలంగా ఉద్యోగాలు పోతాయనే భయాలున్నాయని, అది […]
PM Modi says India on track to meet 2030 energy goals: భారత్ వృద్ధి చెందడంతో పాటు ప్రపంచ వృద్ధి రేటును సైతం నడిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు భారత ఇంధన వార్షికోత్సవాలు -2025ను ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్ తన ఇంధన లక్ష్యాలను 2030 నాటికి చేరుకుంటుందన్నారు. మరో ఐదేళ్లల్లో భారత్ ప్రధాన మైలురాళ్లను అధికమిస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి […]