Home / Pawan Kalyan
యంగ్ డైరక్టర్ సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ గా చేస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి అన్నపూర్ణ స్టూడియోస్ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేయగా.. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. చేతి నిండా వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తున్నారు పవన్. అలానే యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా #OG పూజ కార్యక్రమం తాజాగా పూజ కార్యక్రమలు జరుగుతున్నాయి. యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.పవన్ కళ్యాణ్ ని ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’గా చూపిస్తాను అంటూ సుజిత్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫాన్స్ దృష్టి అంతా ‘ది ఓజీ’పైనే ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్ భగత్ సింగ్` ఒకటి.హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ అని తెలుస్తుంది.
Pawan Sujeeth Combo: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ఓ వైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే.. మరోవైపు సినిమాల్లో వేగం పెంచుతున్నారు. ఇదివరకే.. క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమా చేస్తున్న పవన్.. ఆ తర్వాత హరీష్ శంకర్తో భవదీయుడు భగత్సింగ్ చేయాల్సి ఉంది. ఈ రెండు పట్టాలపై ఉండగానే.. మరో సినిమాకు పవన్ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. సాహో ఫేమ్.. సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
Unstoppable Promo: పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలే. బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షో కు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దీనికి సంబంధించి గ్లింప్స్ ను కూడా ఆహా విడుదల చేసింది. ఇక ఈ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో సాయంత్రం విడుదల కానుంది. ఈ ప్రోమోకు సంబంధించి ఆహా ట్వీట్ చేసింది.
ఏపీలో రాజకీయాలు గరం గరంగా ఉన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ హీట్ పెంచుతున్నారు. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ కామెంట్ చేసినా.. వెంటనే అధికార పార్టీ నేతలు కౌంటర్లు
Pawan Kalyan: మంగళగిరి వేదికగా కుల స్వామ్యం కాదు ప్రజాస్వామ్యం కావాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అలానే వైసీపీ సన్నాసులతో విసిగిపోయాం.. తోలుతీసి కూర్చోబెడతాం అని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. 74వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ ను చూడడమే జనసేన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వారాహిని ఏపీలో తిరగనివ్వమని.. పేట్రేగిపోయారు అసలెలా వస్తావో చూస్తానన్నారు.. కానీ, అన్ని రూల్స్ ప్రకారమే […]
పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. లాస్ట్ టైం ప్రధానిని కలిసినప్పుడు ఉత్సుకత పెద్దమనిషి సజ్జల ఏం మాట్లాడారో చెప్పాలంటే చాలా ఉత్సాహం కనపరిచారు. ఈ సారి ప్రధానిని కలిస్తే మాత్రం మీ సీఎం జగన్ పై ఓ కంప్లైంట్ ఇస్తానని ఆయన పేర్కొన్నారు.
74th Republic Day: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి.. అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. కులరాజకీయాలను ఎదుర్కొని నిలబడ్డాను నేను ఎక్కడికీ పారిపోను మీకు […]