Home / Pakistan
పాకిస్తాన్లోని తన ఫేస్ బుక్ ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి వెళ్లిన భారతీయ మహిళ అంజు ఇస్లాం మతంలోకి మారి అతడిని వివాహం చేసుకుంది.ఆమె మతం మారిన తరువాత ఫాతిమా అనే పేరు పెట్టుకుంది.
న్యూఢిల్లీకి చెందిన ఒక వివాహిత తన ప్రేమికుడిని కలవడానికి పాకిస్థాన్కు వెళ్లింది. అయితే, ఎలాంటి చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా భారత్లోకి చొరబడిన సీమా హైదర్లా కాకుండా, వీసాపై అధికారులు అంజుకి పాకిస్తాన్లోకి ప్రవేశం కల్పించారు.ఆమె వాఘా మార్గంలో పాకిస్తాన్ చేరుకుని అక్కడనుంచి ఇస్లామాబాద్ కు చేరుకుందని ఆజ్ న్యూస్ నివేదించింది
Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వారంలోనే ఆసియా కప్ షెడ్యూల్ను ప్రకటించనున్నట్టు వెల్లడించింది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశంలోని ప్రధాన విమానాశ్రయాల కార్యకలాపాలను అవుట్సోర్సింగ్కు ఇవ్వాలని యోచిస్తోంది. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (IIA)ని విదేశీ ఆపరేటర్లకు అవుట్సోర్స్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి.
పాకిస్థాన్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది చిన్నారులతో సహా కనీసం 50 మంది మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు.జూన్ 25 న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి పాకిస్తాన్ అంతటా వివిధ వర్షాలకు సంబంధించిన సంఘటనలలో యాభై మరణాలు నమోదయ్యాయి.
Slap Kabaddi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కబడ్డీ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజం చెప్పాలంటే కబడ్డీ మన రాష్ట్ర క్రీడ. ఇప్పుడిది ప్రపంచంలో ఉన్న వివిధ గేమ్స్ లో ఇది కూడా ఓ మంచి గేమ్ గా గుర్తింపు పొందింది.
చైనీస్ బిలియనీర్ అలీబాబా వ్యవస్థాపకుడు మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో రహస్యపర్యటన ప్రస్తుతం పాక్లో హాట్ టాపిక్గా మారింది. నేపాల్ నుంచి పలువురు వ్యాపారవేత్తలతో కలసి ప్రత్యేక విమానంలో పాక్గడ్డపై దిగారు. మొత్తం 23 గంటల పాటు అక్కడ గడిపారని ఎక్స్ప్రెస్ ట్రైబ్యూన్ వెల్లడించింది.
పాకిస్థాన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ (హెచ్ఈసీ) యూనివర్శిటీల్లో హోలీ వేడుకలను నిషేధించింది . జూన్ 12న క్వాయిడ్-ఐ-అజం యూనివర్శిటీ విద్యార్థులు క్యాంపస్లో హోలీని జరుపుకున్నారు. ఈవెంట్ యొక్క వీడియోలు వైరల్ అయిన కొన్ని రోజుల తర్వాత ఈ ఆదేశం జారీ అయింది.
అమృత్సర్ నుండి అహ్మదాబాద్కు వెళ్లే ఇండిగో ఎయిర్లైన్స్ విమానం ప్రతికూల వాతావరణం కారణంగాపాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఫ్లైట్ రాడార్ ప్రకారం భారత విమానం శనివారం రాత్రి 7:30 గంటలకు లాహోర్కు ఉత్తరాన ప్రవేశించి రాత్రి 8:01 గంటలకు భారతదేశానికి తిరిగి వచ్చినట్లు డాన్ వార్తాపత్రిక నివేదించింది.
పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్లు కూలిపోవడంతో కనీసం 25 మంది మరణించగా 145 మంది గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని బన్నూ, లక్కీ మార్వాట్ మరియు కరక్ జిల్లాల్లో వర్షాలు కారణంగా చెట్లుు, ఎలక్ట్రికల్ ట్రాన్స్మిటర్స్ టవర్స్ నేలకూలాయి.