Home / Pakistan
Rajnath Singh: పహల్గామ్ ఘటన తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుదేశాలు దాడుల వరకు వెళ్లాయి. దీంతో యుద్ధం వస్తుందని భారత్ తో పాటు, ప్రపంచ దేశాల ప్రజలు ఆందోళన చెందారు. కానీ భారత్ దెబ్బకు తోక ముడిచిన పాకిస్తాన్ కాల్పుల విరమణ అంటూ కాళ్లబేరానికి వచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య దాడులు ఆగిపోయినా.. పరిస్థితి మాత్రం గంభీరంగానే ఉంది. ఓ వైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచ […]
Government servant Arrested : భారత్లో విస్తరించిన పాక్ నిఘా సంస్థలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పాక్కు గూఢచర్యం చేస్తున్న పలువురిని అరెస్టు చేశారు. తాజాగా మరో ప్రభుత్వ ఉద్యోగి గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. అతడి ఫోన్లో పాక్కు చెందిన పలు నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాజస్థాన్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సకూర్ ఖాన్ మగళియార్ గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. అతడు స్టేట్ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. […]
Shashi Tharoor posts on ‘X’ saying it didn’t mention wars : బీజేపీకి అనుకూల మాట్లాడుతున్న ఎంపీ శశిథరూర్పై ఆ పార్టీ నాయకుడు ఉదిత్రాజ్ మండిపడ్డాడు. బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా థరూర్ను నియమించాలంటూ ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తాజాగా శశిథరూర్ స్పందించారు. ప్రస్తుతం జరిగిన ఉగ్రదాడుల గురించి మాట్లాడినట్లు చెప్పారు. గత యుద్ధాల గురించి ప్రస్తావించలేదంటూ ఆయన గురువారం ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. తన దగ్గర ఎక్కువ సమయం లేదని […]
Operation Sindoor: ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రికత్తలు మరింతగా పెరిగిపోయాయి. పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. దాడికి బదులు భారత్ పాకిస్తాన్ తో పలు వ్యూహాత్మక, వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంది. అలాగే దేశంలో ఉంటున్న పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. […]
Jyoti Malhotra’s 12 Terabytes of data Recovered: పాక్ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై అరెస్టు అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. తనతో టచ్లో పాకిస్థాన్ అధికారులు ఇంటర్సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో కలిసి పనిచేస్తున్నారని జ్యోతికి తెలుసని దర్యాప్తుతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. కానీ, ఆమె భయపడకుండా సంప్రదింపులు కొనసాగించారని పేర్కొన్నాయి. జ్యోతి ల్యాప్టాప్, ఫోన్లోని సమాచారం ఆధారంగా విషయాన్ని వెల్లడించాయి. జ్యోతి ల్యాప్టాప్, […]
Pakistan PM Shehbaz Sharif ready to discuss with India: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటన తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని భారత్ ఆరోపిస్తోంది. అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరుకు వ్యతిరేకంగా పాకిస్తాన్ పనిచేస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక పాక్ చేసిన దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అలాగే పాకిస్తాన్ లోని ఉగ్రవాద, […]
Jyoti Malhotra Security in Pakistan: పాకిస్తాన్ కు గూఢచర్యం చేసిన జ్యోతి మల్హోత్ర కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పాక్ లో జ్యోతికి అధికారికంగానే చాలా నెట్ వర్క్ ఉంది. ఏకంగా పాక్ ఐఎస్ఐ జ్యోతికి ఏకే 47తో కూడిన ఆరుగురు గన్ మెన్ లను ఇచ్చింది. పాకిస్తాన్ లోని అనార్ కలీ బజార్ లో జ్యోతి వీడియో షూట్ చేస్తుండగా ఆరుగురు గన్ మెన్ లు ఆవిడకు సెక్యురిటీగా ఉన్నారు. ఓ స్కాట్ ల్యాండ్ […]
NIA arrested CRPF Jawan Arrested for Spying for Pakistan: పాక్ కు గూఢచర్యం చేస్తున్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. కాగా దేశ భద్రత విషయాలను పాకిస్తాన్ గూఢచారి సంస్థలకు రహస్య సమాచారన్ని అందించిన కేసులో సీఆర్పీఎఫ్ జవాన్ మోటి రామ్ జాట్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎన్ఐఏ పలు కీలక విషయాలను వెల్లడించింది. 2023 నుంచి మోటి రామ్, […]
Pakistan Updating Nuclear Weapons: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన యూఎస్ ఢిపెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్ దాడి తర్వాత పాక్ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తోందని పేర్కొంది. అంతేగాక భారత్ ను తన ఉనికికి ముప్పుగా భావిస్తోందని తెలిపింది. యుద్ధ సమయంలో ఉపయోగించగల ఆర్టిలరీ వెపన్స్ ను పాకిస్తాన్ వేగంగా తయారు చేస్తోందని హెచ్చరించింది. గ్రోబల్ థ్రెట్ […]
Man Arrested for Spying Pakistan: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఓ వ్యక్తి పాక్కు చేరవేశాడు. దీంతో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గుజరాత్లోని కచ్లో ఈ ఘటన జరిగింది. సహ్దేవ్ సింగ్ గోహిల్ ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నాడు. 2023 జూన్, జూలై మధ్యలో వాట్సాప్ ద్వారా అదితి భరద్వాజ్ అనే మహిళతో అతడు పరిచయం పెంచుకున్నాడని గుజరాత్ ఏటీఎస్ […]