Home / national news
ధర భారీగా పెరిగినా సిగరెట్ల వాడకం తగ్గలేదని పార్లమెంటరీ స్థాయీ సంఘమే స్వయంగా వెల్లడించింది. ధర పెరగితేనేం పెట్టె కొనే చోట.. అరపెట్టే కొంటాం లేదా ఒక్క సిగరెట్ కొంటాం కానీ ఊదడం మాత్రం మానవు అంటున్నారు పొగరాయుళ్లు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై దుండగులు యాసిడ్ చల్లి పరారయ్యారు.
దేశ రాజకీయాల్లో అపూర్వఘట్టానికి తెరలేచింది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి -బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.
పంజాబ్ రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతంలో ఈనెల 9వ తేదీన చైనా, భారత్ ఆర్మీల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో భారత సైనికులు ఎవ్వరూ చనిపోలేదని, ఎవరికీ తీవ్రమైన గాయాలు కూడా కాలేదని రక్షణ శాఖ వెల్లడించింది.
లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా బుక్కైన హర్యానా ఫరీదాబాద్లోని ఓ ఎస్సై ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు డబ్బును లను నోట్లో కుక్కుకుని.. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియో చూసెయ్యండి.
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో ఎల్ఏసి వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు వచ్చిన వార్తలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేసాయి.
ఎల్ఏసి వద్ద చైనా సైనికుల చొరబాటును భారత దళాలు ధీటుగా తిప్పికొట్టాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
రాయచూరు జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలికపై కర్ణాటకలో తొలిసారిగా జికా వైరస్ నమోదైందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె సుధాకర్ తెలిపారు.
క్విక్ సర్వీస్ రెస్టారెంట్ మెక్డొనాల్డ్స్ ఇండియా రాబోయే మూడేళ్లలో భారత్ లోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఈ ప్రాంతంలోని 300 రెస్టారెంట్లను దాటేందుకు తమ అవుట్లెట్లను రెట్టింపు చేయనున్నట్లు తెలిపింది