Home / national news
ఒడిశాలో మావోయిస్టులకు మద్దతుగా నిలిచిన 600 మందికి పైగా చురుకైన మిలీషియా సభ్యులు పోలీసులకు, మల్కన్గిరిలో బీఎస్ఎఫ్కి లొంగిపోయారు.
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ఇన్ డైరెక్ట్ గా ఆమె సెటైర్లు వేశారు.
ప్రస్తుతం చైనాలో కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణమయిన ఒమిక్రాన్ వేరియంట్ BF.7 భారత్ లో ప్రవేశించింది.
అయోధ్య విమానాశ్రయం నిర్మాణం రామమందిర భావన మరియు ఆధ్యాత్మికత నుండి ప్రేరణ పొందినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది.
దేశంలో 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు మార్చి 31, 2022 నాటికి భారతీయ బ్యాంకులకు మొత్తం రూ. 92,570 కోట్లు బకాయిపడ్డారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ లోక్సభకు తెలిపారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారారు. అతను ఒక మహిళతో `జరిపిన సెక్స్ టాక్` రికార్డింగ్ ఆన్లైన్
హర్యానాలో ఇకపై వివాహం కోసం మత మార్పిడి అనుమతించబడదు. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, వారికి 3 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది.
ఆమ్ ఆద్మీ పార్టీకి తాను రూ.60 కోట్లు ఇచ్చానని సుకేష్ చంద్రశేఖర్ మంగళవారం ఆరోపించాడు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు వ్యతిరేకంగా మంగళవారం రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఆందోళకు దిగారు.
చారిత్రాత్మక కట్టడం తాజ్ మహల్ కి ఆస్తిపన్ను చెల్లించాలని అధికారులు నోటీసులు పంపారు. పెండింగ్ లో ఉన్న వాటర్ బిల్లును కూడా వెంటనే చెల్లించాలని సూచించారు.