Home / Nagababu
Janasena Yuvashakthi: వైసీపి పాలనే అంతంగా యువత పోరాటం చేయాలని జనసేన కార్యకర్తలు పిలుపునిస్తున్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని పవన్ కళ్యాణ్ ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా యువత తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు మాట్లాడుతు.. రాష్ట్రంలో ఎలాంటి అరాచక పాలన నడుస్తుందో సభా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ వివరించారు. ఇక విజయనగరానికి చెందిన హుస్సేన్ ఖాన్ అనే యువకుడు […]
ఉత్తరాంధ్ర యువతను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో "యువశక్తి" సభ నిర్వహిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.
Varahi: రణస్థలిలో జరుగుతున్న యువశక్తి కార్యక్రమంలో నాగబాబు వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రజల పాలన పట్టించుకోని ప్రభుత్వం మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేపట్టే యాత్రను అడ్డుకునేందుకే ప్రభుత్వం 1 జీవో తెచ్చిందని నాగబాబు విమర్శించారు. వారాహిని చూస్తే వైసీపీ నాయకులకు ప్యాంట్లు తడిచిపోతున్నాయని అన్నారు. అందుకే వారాహి (Varahi) వాహనంపై రాద్దాంతం చేశారని నాగబాబు ఆరోపించారు. అణచివేత చట్టాలతో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందని అన్నారు. ఉద్యోగాలు లేక విలవిల రాష్ట్రంలో […]
శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు.
Nagababu: రాబోయే ఎన్నికల్లో పవన్ ముఖ్యమంత్రి అవుతారని నాగబాబు (Nagababu) అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలిలో నిర్వహిస్తున్న యువశక్తి సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఘోరంగా ఓడించాలని ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు. వివేకనందా జయంతి గురించి మాట్లాడిన నాగబాబు.. యువతకు సందేశం ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో యువత ఎక్కువ సేపు ఉండకూడదని సూచించారు. అది మంచిది కాదని.. […]
మెగా బ్రదర్ నాగబాబు మంత్రి రోజాపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నీ నోరు చెత్త కుప్పతొట్టి ఒకటేనని అందుకే దానిని కెలుక్కోవడం ఇష్టం లేదన్నారు. మెగా ఫ్యామిలిని టార్గెట్ చేస్తూ ఇటీవల రోజా చేసిన వ్యాఖ్యలకు నాగబాబు తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
తెలుగు దేశం పార్టీ కార్యక్రమాల్లో తరచుగా జరుగుతున్న అపశృతులని బూచిగా చూపి జగన్ ప్రభుత్వం జనసేన యాత్రలని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మెగా బ్రదర్ నాగబాబు దుయ్యబట్టారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై యువ రచయిత గణ రాసిన పుస్తకం 'ది రియల్ యోగి'. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈ హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ
మేమే శాశ్వతం, మాదే రాజ్యం అనే ధోరణిలో వైకాపా నేతలు రెచ్చిపోతున్నారని, అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యుడు కొణిదెల నాగబాబు హెచ్చరించారు.
మూడు రాజధానులకు మద్ధతుగా విశాఖలో నిర్వహించిన విశాఖ గర్జన సభపై జనసేన నేత, సినీనటుడు నాగబాబు ట్వీట్ చేశారు.