Home / movie news
నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ-2 మూవీ బాక్సాఫీసు వద్ద కలెకన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలై అన్ని భాషల్లోనూ ఈ సినిమా హిట్ టాక్తో దూసుకుపోతుంది . ప్రేక్షకులు థియేటర్స్ వద్ద క్యూ కడుతున్నారు. ఆగస్టు 13న విడుదల ఐనా ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలను అందుకుంది.
విజయ్ దేవరకొండ అభిమానులు గతంలో నటి అనసూయ భరద్వాజ్తో సోషల్ మీడియాలో చాలాసార్లు గొడవపడ్డారు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ కస్టమ్స్ వాడారని అనసూయ బహిరంగంగానే విమర్శించింది. అప్పటి నుండి, నటుడి అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తున్నారు.
శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ గురించి కొన్ని రోజుల నుంచి ఒక రేంజులో రూమర్లు వస్తున్నాయి. ఈ సినిమా వదిలేసి కమలహాసన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ, రామ్ చరణ్ పరిస్థితి ఏంటి అని, ఇలా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి.
సూర్య పేరు వినగానే మనకి బాగా గుర్తు వచ్చే సినిమా గజినీ. నటుడిగా సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో సూర్య ఎక్కడికో వెళ్ళిపోయాడు. నటుడిగా సూర్య మరో స్థాయికి వెళ్లాడు.
ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య దర్శకుడు మారుతితో సినిమా తీయడానికి ఆసక్తి చూపకపోవడంతో 'బాహుబలి' ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అతను సినిమా నిర్మాతను మార్చాలని నిర్ణయించుకున్నాడు.
తమిళ హీరోయిన్ త్రిష తెలుగులో అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న ఈమె త్వరలోనే మన అందరికి ఒక షాక్ న్యూస్ చెప్పనుందని ఓ వార్త తెగ చక్కర కొడుతోంది. త్రిష రాజకీయాల్లోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కెరీయర్లో బెస్ట్ మూవీస్లో ఇండియన్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 21 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ సినిమా గుర్తులు, జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికి చేరిగిపోలేదు. అవి ఇప్పటికి కూడా తగ్గలేదంటే అతిశయోక్తి కాదు.
మనమందరం అన్నయ్య అని ముద్దుగా చిరంజీవి గారిని పిలుచుకుంటాం. ఎవరి సపోర్ట్ లేకుండా తన కష్టంతో మెగాస్టార్గా మలుచుకున్న గొప్ప మనసున్న వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. పెద్ద అన్న ఎన్టీఆర్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమను మెగాస్టార్ ఏలేరు. కష్టపడే తత్వం ఉన్న మనిషి. ఎప్పుడూ నేర్చుకునే స్వభావం కలిగిన వారు.
హీరో ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ ఈ ఏడాది జనవరిలో ఈ ఇద్దరూ విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు. ఈ జంట 18 సంవత్సరాల కలిసి ఉన్న తర్వాత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి, సోషల్ మీడియాలో వారు యక్టీవ్ గా లేరు.
దర్శకధీరుడు రాజమౌళి భారతదేశంలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఫిల్ డైరక్టర్ గా నిలిచాడు."RRR" చిత్రం కోసం అతను సుమారుగా రూ.100 కోట్లను తీసుకున్నాడని సమచారం. రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా రాజమౌళి సినిమా వ్యాపారంలో కూడా వాటా తీసుకుంటున్నాడు.