Home / Maharashtra
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) ఎమ్మెల్యే సరోజ్ బాబులాల్ అహిరే సోమవారం శీతాకాల సమావేశాల మొదటి రోజున తన నవజాత శిశువుతో మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు.
కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొంతకాలంగా ముదురుతోంది. ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
కర్ణాటక సరిహద్దు సమస్యపై మహారాష్ట్ర సంస్థ, స్వరాజ్య సంగతన్ బుధవారంనిరసన వ్యక్తం చేసింది.
మహారాష్ట్రలోని నాగ్పూర్ మెట్రో వార్ధా రోడ్లో 3.14 కి.మీ పొడవైన డబుల్ డెక్కర్ వయాడక్ట్ మెట్రోను రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేరింది.
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాఅక్కల్కోట్ తహసీల్కు చెందిన 11 గ్రామాలు కర్ణాటకలో విలీనం చేయాలని డిమాండ్ చేసాయి.
మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా గతవారంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు మహిళాసంఘాలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేశాయి. ఈ క్రమంలో తాజాగా ఆ వ్యాఖ్యలపై రాందేవ్ మహిళలకు క్షమాపణలు తెలిపారు.
భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరునికి కల్పించిన హక్కుల్లో ముఖ్యమైనది ఓటు హక్కు దీని ద్వారా మన ప్రభుత్వాన్ని మనమే ఎంపిక చేసుకోగలం. కాగా అలాంటి అత్యున్నతమైన ఓటుహక్కును ప్రస్తుతం కాలంలో యువత నిర్లక్ష్యం చేస్తుంది. యువతలో పేరుకుపోయిన ఈ నిర్లక్ష్యాన్ని తొలగించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నిత్యం తన ప్రకటనలతో వార్తల్లో నిలిచే పతంజలి అధినేత, యోగా గురువు బాబా రామ్దేవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. పసికందులు నదిలో శవాలై కనిపించారు. వాన్ నదిలో గుట్టులుగుట్టలుగా శిశుల మృతదేహాలు కనిపించడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నడిరోడ్డుపైనే జుట్టుజుట్టు పట్టుకుని పొట్టుపొట్టున కొట్టుకున్నారు. వారి స్నేహితులు ఇద్దరిని విడదీసేందుకు ప్రయత్నించినా వారు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్లోని గంగాపూర్ రోడ్డులోని ఓ కళాశాలలో చోటుచేసుకుంది.