Home / Maharashtra
Uddhav Thackeray: మహారాష్ట్రలో రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది. శివసేన గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానికే చెందుతుందని ఈసీ తీర్పు ఇవ్వడంతో.. రాష్ట్రంలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఇక ఈసీ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు.
CM KCR: తాము అధికారంలోకి వస్తే.. దేశంలో 24 గంటల విద్యుత్ అందిస్తామని కేసీఆర్ అన్నారు. నాందేడ్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కీలక ప్రకటనలు చేశారు. భారాస అధికారంలోకి వస్తే.. రైతు బంధు, 24 గంటల విద్యుత్ అందిస్తామని ప్రకటించారు.
CM KCR: దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది. అందుకు అనుగుణంగానే నిర్వహించిన తొలి సభ సక్సెసైంది. ఈ సభలో మాట్లాడిన దేశాభివృద్దే లక్ష్యంగా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న లక్ష్యంతో నాందేడ్ లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సభలో పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు.
గిరిజన సమాజానికి మెరుగైన ఆరోగ్య సేవలు మరియు సంరక్షణను అందించడానికి మహారాష్ట్రలోసమీకృత గిరిజన అభివృద్ధి ప్రాజెక్ట్ (ITDP)‘బైక్ అంబులెన్స్’ సేవలను ప్రవేశపెట్టింది.
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయనున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) ఎమ్మెల్యే సరోజ్ బాబులాల్ అహిరే సోమవారం శీతాకాల సమావేశాల మొదటి రోజున తన నవజాత శిశువుతో మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు.
కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొంతకాలంగా ముదురుతోంది. ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
కర్ణాటక సరిహద్దు సమస్యపై మహారాష్ట్ర సంస్థ, స్వరాజ్య సంగతన్ బుధవారంనిరసన వ్యక్తం చేసింది.
మహారాష్ట్రలోని నాగ్పూర్ మెట్రో వార్ధా రోడ్లో 3.14 కి.మీ పొడవైన డబుల్ డెక్కర్ వయాడక్ట్ మెట్రోను రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేరింది.
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాఅక్కల్కోట్ తహసీల్కు చెందిన 11 గ్రామాలు కర్ణాటకలో విలీనం చేయాలని డిమాండ్ చేసాయి.