Home / Maharashtra
Uddhav Thackeray: సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను శివసేన నాయకుడు.. ఉద్దవ్ ఠాక్రే తప్పుబట్టారు. వినాయక్ సావర్కర్ ని అవమానించవద్దంటూ రాహుల్ గాంధీకి చురకలంటించారు.
CM KCR: దేశంలో వచ్చేది రైతు సర్కారే అని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహాలో ఏర్పాటు చేసిన భారాస బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రైతులు అండగా ఉంటామనీ కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఆసిఫాబాద్ జిల్లాలో ఈ మూడు మండలాలు గోదావరికి ఉపనది అయిన ప్రాణహిత నది ఒడ్డున.. మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్నాయి.
మహారాష్ట్రలో H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ సోకి 23 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. సమాచారం మేరకు మృతుడు అహ్మద్నగర్లోని ఓ కళాశాలలో మెడిసిన్ చదువుతున్నాడు. గత వారం, అతను స్నేహితులతో కలిసి కొంకణ్లోని అలీబాగ్కు విహారయాత్రకు వెళ్లాడు.
పాత పెన్షన్ స్కీమ్ (OPS)ని తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ 17 లక్షల మందికి పైగా మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నేటి (మార్చి 14) నుండి తమ నిరవధిక సమ్మెను ప్రారంభించారు. నివేదికల ప్రకారం, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించే వరకు సమ్మె కొనసాగుతుందని మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చెప్పింది
Viagra: వయగ్రా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మహిళతో సమయం గడిపేందుకు ఓ వ్యక్తి రెండు వయగ్రాలు వేసుకున్నాడు. కానీ చివరకి ఆ వ్యక్తి ప్రాణమే పోయింది. ఆల్కహాల్ తో కలిపి మాత్రలు వేసుకోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఒక రైతు ఉల్లి పంట ధర పతనమవడంతో సాగుదారుల దుస్థితిని హైలైట్ చేయడానికి మరియు ప్రస్తుత విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా ఉల్లి పంటను తగలబెట్టాడు.
లైంగిక వేధింపులకు గురైన 15 ఏళ్ల యువతి ప్రసవానికి సంబంధించిన అనేక యూట్యూబ్ వీడియోలను చూసిన తర్వాత తన ఇంట్లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. తరువాత నవజాత శిశువును చంపింది.మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ సంఘటన జరిగింది.
ప్రపంచంలోని మొట్టమొదటి' పొడవైన వెదురు ఫెన్సింగ్ మహారాష్ట్రలోని చంద్రపూర్ మరియు యావత్మల్ జిల్లాలను అనుసంధానించే రహదారిపై ఏర్పాటు చేయబడింది. 200 మీటర్ల పొడవైన ఈ పెన్సింగ్ ను ప్రకటించిన కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరి దీనిని దేశం మరియు దాని వెదురు రంగానికి 'గొప్ప అచీవ్ మెంట్ గా ' పిలిచారు.
Uddhav Thackeray: మహారాష్ట్రలో రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది. శివసేన గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానికే చెందుతుందని ఈసీ తీర్పు ఇవ్వడంతో.. రాష్ట్రంలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఇక ఈసీ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు.