Home / Maharashtra
Maharashtra: మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ పురాతన వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 20కిపైగా మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు.. గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. ఇంద్రాయణి బ్రిడ్జ్ కూలిన ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రమాదం విషయం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న డివిజనల్ […]
Maharashtra : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందేకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన విమానం గంటపాటు ఆలస్యమైంది. పైలట్ విమానం నడిపేందుకు నిరాకరించడమే ఇందుకు కారణం. ముఖ్యమంత్రి పర్యటన ఆలస్యం కావడం వల్ల పైలట్ విమానాన్ని నడిపేందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే, మంత్రి గిరీశ్ మహాజన్, గులాబ్రావ్ పాటిల్ జలగావ్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. పర్యటనకు ఆయన రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చారు. అనంతరం తిరిగి ముంబయికి […]
Road Accident in Maharashtra : మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఘటన లాతూర్-సోలాపూర్ హైవేపై గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తుల్జాపూర్-లాతూర్ మార్గంలోని ఆశివ్ ఫాటా సమీపంలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. పూణె నుంచి లాతూర్కు టూరిస్ట్ బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో అదేమార్గంలో వెళ్తున్న బస్సును వెనుక […]
52 Covid Cases, 2 Deaths in Maharashtra: మహారాష్ట్రలో 52 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితులు స్వల్ప లక్షణాలతో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది. కాగా, జనవరి నుంచి ఇప్పటివరకు కోవిడ్తో ఇద్దరు మృతి చెందినట్లు మహారాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఇందులో ఒకరికి హైపోకాల్సెమియా మూర్ఛ వ్యాధి ఉండగా.. మరొకరికి క్యాన్సర్ కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, […]
CJI Justice BR Gavai : అన్నీ వ్యవస్థల కంటే భారత రాజ్యాంగమే సర్వోన్నతమైనదని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. మూలస్తంభాలుగా ఉన్న వ్యవస్థలన్నీ కలిసి పనిచేయాలన్నారు. 52వ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇవాళ మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భారత్ పురోగతి సాధించడమే కాకుండా ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ, […]
Maoists Camps Collapsed in Maharashtra – Chhattisgarh: మహారాష్ట్రా – చత్తీస్ఘడ్ సమీపంలో మావోయిస్టుల శిబిరాన్ని భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. కావండే సమీపంలో భమెరాగడ్ మావోయిస్టులు దళం శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. భద్రతా దళాలను గమనించిన మావోలు కాల్పులు మొదలు పెట్టారు. ఈ ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. మావోల శిబిరం దగ్గర ఏకే 47, రెండు ఆయుధాలు.. డీటోనేటర్లు, ఇతర […]
Fire Accident in Maharashtra, Eight People Died: మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మహారాష్ట్రలోని ఉమ్రేర్లో ఉన్న ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల చేపడుతున్నారు.
Maharashtra Minister Dhananjay Munde resigns: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి ధనంజయ్ ముండే తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఓ సర్పంచ్ హత్య జరగగా.. ఆ కేసులో ఆయనపై ఆరోపణలు నెలకొన్నాయి. ఈ నేపథ్ంయలనే మంత్రి పదవికి ధనంజయ్ ముండే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ హత్య కేసులో మంత్రి ధనంజయ్ ముండే సన్నిహితుడు వాల్మిక్ కరాడ్ను నిందితుడిగా చేర్చారు. దీంతో ధనంజయ్పై కూడా ఆరోపణలు […]
Cracks in Maharashtra’s ruling Mahayuti alliance: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో చీలికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు ఉన్న వై కేటగిరీ సెక్యూరిటీని ఉపసంహరించుకున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలకు భద్రతాను కూడా తగ్గించనున్నారు. అయితే, శిండే వర్గంతో పోలిస్తే ఆ సంఖ్య చాలా తక్కువ అని పార్టీ […]
Maharashtra minister Nitesh Rane says Sanjay Raut in talks to join Congress: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ త్వరలో పార్టీని వీడనున్నారని మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణే వ్యాఖ్యానించారు. ఆయన కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీలోని ఒక నేతతో సంజయ్ రౌత్ సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. ముగియనున్న రాజ్యసభ సభ్యత్వం.. సంజయ్ రౌత్ రాజ్యసభ పదవి కాలం ముగిసే సమయం ఆసన్నమైందన్నారు. ఈసారి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని […]