Home / Maharashtra
Cracks in Maharashtra’s ruling Mahayuti alliance: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో చీలికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు ఉన్న వై కేటగిరీ సెక్యూరిటీని ఉపసంహరించుకున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలకు భద్రతాను కూడా తగ్గించనున్నారు. అయితే, శిండే వర్గంతో పోలిస్తే ఆ సంఖ్య చాలా తక్కువ అని పార్టీ […]
Maharashtra minister Nitesh Rane says Sanjay Raut in talks to join Congress: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ త్వరలో పార్టీని వీడనున్నారని మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణే వ్యాఖ్యానించారు. ఆయన కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీలోని ఒక నేతతో సంజయ్ రౌత్ సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. ముగియనున్న రాజ్యసభ సభ్యత్వం.. సంజయ్ రౌత్ రాజ్యసభ పదవి కాలం ముగిసే సమయం ఆసన్నమైందన్నారు. ఈసారి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని […]
Maharashtra Reports 1st Death Due To Guillain-Barre Syndrome: దేశంలో మరో వైరస్ కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో గిలైన్ బారె సిండ్రోమ్ కారణంగా సోలాసూర్ జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు ప్రధానంగా జీబీఎస్ కారణమని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసులు రాష్ట్రంలో విపరీతంగా పెరగడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూణేలో ఈ జీబీఎస్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 101 వరకు పెరిగాయి. […]
Devendra Fadnavis oath as CM today: మరాఠా రాజకీయంలో మలుపులు ముగిశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి నేతల మధ్య గత వారం రోజులుగా సాగుతున్న చర్చలు బుధవారానికి ఒక కొలిక్కి వచ్చాయి. ఈ క్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనుండగా, షిండే, అజిత్ పవార్లు ఉప ముఖ్యమంత్రులుగా గురువారం ప్రమాణం చేయనున్నారు. బీజేఎల్పీ నేతగా.. బుధవారం నాటి కోర్ కమిటీ భేటీ తర్వాత ముంబైలోని విధాన్ […]
Maharashtra CM to be announced after BJP’s key meet today: మహా పీఠంపై వారం రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి మంగళవారం తెరపడింది. మంగళవారం నాటి ఫడ్నవీస్, షిండే భేటీతో మరో రెండు రోజుల్లో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంలుగా పాత నేతలే కొనసాగనున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. బుధవారం నాడు నిర్వహించే బీజేపీ శాసన సభా పక్ష సమావేశంలో ఫడ్నవీస్ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. రేపు ముంబైలో […]
Eknath Shinde Hospitalised: ప్రస్తుతం దేశమంతా మహారాష్ట్ర వైపే చూస్తుంది. ఆ రాష్ట్రంలో సీఎం పీఠాన్ని దక్కించుకునేది ఎవరనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. షిండే? ఫడ్నవీస్ ఎవరూ ‘మహా’ సీఎం అనే చర్చ జరుగుతున్న క్రమంలో అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షిణించింది. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన థానేలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. […]
New Name Emerges As Maharashtra CM: మహారాష్ట్ర సీఎం విషయంలో మహాయుతి కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎంపిక, డిప్యూటీ పదవులు, కేబినెట్ బెర్త్ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదు. ఓవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార తేదీలను బీజేపీ ఖరారు చేసింది. ఈ నెల 2న శాసనసభా పక్ష నేత ఎన్నిక.. శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు పార్టీ […]
Maharashtra, Jharkhand Exit Poll Results 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 వరకు మహారాష్ట్రలో 58.22శాతం, ఝార్ఖండ్లో 67.59 శాతం పోలింగ్ నమోదైంది. క్యూ లైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఓటేసిన రాజకీయ, సినీ ప్రముఖులు మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో […]
Maharashtra, Jharkhand Assembly Elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా.. మహారాష్ట్రలో 9 గంటల వరకు 6.61శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఝార్ఖండ్లో 12.71శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా.. ఝార్ఖండ్లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. అలాగే యూపీలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో […]
Election Campaign Ended In Jharkhand And Maharashtra: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. సోమవారం సాయంత్రానికి రెండు రాష్ట్రాల్లో క్యాంపెయినింగ్ పూర్తయింది. 48 గంటల సైలెంట్ పీరియడ్ తర్వాత 20వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో రేపు (నవంబరు 20) పోలింగ్ జరగనుంది. ఇక, జార్ఖండ్లో తొలివిడతలో 43 సీట్లకు నవంబరు 13న పోలింగ్ జరగగా, రెండవ విడతలో భాగంగా 38 స్థానాలకు […]