Home / latest national news
పీఎంఓ కార్యాలయం సీనియర్ అధికారినంటూ జమ్ము కశ్మీర్ ప్రభుత్వ అధికారులకు టోకరా వేశాడు గుజరాత్కు చెందిన ఓ మోసగాడు. తనకు తాను ప్రధాన మంత్రి కార్యాలయంలో సీనియర్ అధికారినంటూ జెడ్ ఫ్లస్ సెక్యురిటీ తో పాటు బుల్లెట్ ఫ్రూప్ మహీంద్రా స్కార్పియోలో తిరుగుతూ.. ఫైవ్ స్టార్ హోటల్లో బసతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని వసలుతు అనుభవించాడు.
పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం శుక్రవారం కొత్త మలుపు తిరిగింది. ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ స్కామ్లో అరెస్టయిన టీఎంసీ యువనేత కుంతల్ ఘోష్ నుండి అందుకున్న డబ్బును నటులు బోనీ సేన్గుప్తా మరియు సోమ చక్రవర్తి తిరిగి ఇచ్చారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఒక్కో సీసాపై రూ.10 ఆవు సెస్ విధిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు శుక్రవారం ప్రకటించారు. దీని ద్వారా సంవత్సరానికి రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు.
గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తన ప్రసంగంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై పరువు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రివిలేజ్ మోషన్ తీర్మానం ప్రవేశ పెట్టారు.
కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీపై భారతీయన జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో ఖాళీగా ఉన్న మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాదు వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపును కూడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణాచల్ప్రదేశ్ లోని పశ్చిమ కమెంగ్ జిల్లా మండలా పర్వత ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్, ఒక క్రిమినల్ కేసులో జోక్యం చేసుకోవాలని కోరుతూ తనకు రూ.1 కోటి లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ఒక మహిళా డిజైనర్పై కేసు దాఖలు చేసింది.
: అస్సాంలోని తేయాకు తోటల కార్మికులకు షెడ్యూల్డ్ తెగల హోదా కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా అస్సాంలోని ఆదివాసీ సంఘం ఇతర వెనుకబడిన తరగతుల (OBC)తో ఒక ప్రత్యేక ఉప వర్గంలో ఉంటుంది
చనిపోయిన తరువాత అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేసే అత్యధిక వ్యక్తులతో కేరళ మొదటి స్థానంలో ఉంది.ప్రభుత్వ గణాంకాల ప్రకారం, కేరళలో సుమారు 1.30 లక్షల మంది అవయవాలు దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయగా, ఢిల్లీలో దాదాపు 58,000 మంది అవయవదానానికి నమోదు చేసుకున్నారు.