Home / International News
ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటికి అనేక మార్పులు చేశాడు. అయితే తాజాగా మరో మార్పుతో అందరికీ షాక్ ఇచ్చాడు.
ఈ మేరకు విశాఖ సిటీని ముస్తాబు చేసిన అధికారులు.. మరోవైపు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవలే ఈ నెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను (జీఐఎస్) ఘనంగా నిర్వహిం అందరి దృష్టి ఆకర్షించిన ఏపీ సర్కార్.. ఇక, నేటి నుంచి జీ–20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది.
Jack Ma: దాదాపు గత మూడేళ్లుగా చాలా అరుదుగా బయట కనిపిస్తున్న చైనాకు చెందిన కుబేరుడు, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా చాలా రోజుల తర్వాత స్వదేశంలో ప్రత్యక్షమయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా విదేశాల్లో గడిపిన ఆయన తాజాగా చైనాలో అడుగుపెట్టారు. చైనా హాంగ్ జా లో తాను స్థాపించిన స్కూల్కు హాజరైనట్లు వార్తలు వెలువడ్డాయి. జాక్ మా రాకతో హాంకాంగ్ మార్కెట్లో అలీబాబా షేర్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అలీబాబా గ్రూప్ను స్థాపించి అపరకుబేరుడిగా ఎదిగిన జాక్మా.. […]
నేపాల్ ఎయిర్లైన్స్ కు చెందిన ఎయిర్బస్ A-320 శుక్రవారం ఉదయం కౌలాలంపూర్ నుంచి ఖాట్మండూ వస్తుండగా, ఎయిర్ ఇండియా విమానం న్యూఢిల్లీ నుంచి ఖాట్మండూ వస్తోంది.
అమెరికాలోని లూసియానాలో 5 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన బాలిక మరణానికి కారణమైన 35 ఏళ్ల వ్యక్తికి జైలులో 100 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.శ్రేవ్పోర్ట్కు చెందిన జోసెఫ్ లీ స్మిత్ జనవరిలో మాయా పటేల్ హత్య కేసులో దోషిగా నిర్ధారించబడిన తర్వాత శిక్ష విధించబడింది.
అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేషన్, టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు గోర్డాన్ మూరే (94) కన్నుమూశారు.
కాగా, కొత్త ఏడాది సందర్బంగా .. తనకు పాప పుడుతుందని జుకర్ బర్గ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో కంపెనీ వార్షిక ఆదాయ వృద్ధి రేటు, లాభాల అంచనాలను కూడా స్వల్పంగా తగ్గించుకుంది యాక్సెంచర్. ఈ ఏడాది కంపెనీ వార్షిక ఆదాయాన్ని 8 నుంచి 10 శాతంగా అంచనా వేసింది.
అదానీ గ్రూప్పై సంచలన ఆరోపణలు చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికాకు చెందని రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ తాజాగా మరో షాకింగ్ ప్రకటన చేసింది.
ఈ ఎవర్గ్రీన్ మెరైన్ కంపెనీకి చెందిన కంటైనర్ షిప్ 2021లో సూయజ్ కెనాల్లో మునిగిపోయింది. ఎవర్గ్రీన్లో వార్షిక వేతనాలు 44,745 డాలర్లు