Home / International News
Population:ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా అవతరించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన తాజా నివేదికను ఐరాస బుధవారం విడుదల చేసింది. చైనా కంటే 29 లక్షల అధిక జనాభాతో భారత్ ఈ రికార్డు సాధించినట్టు ప్రకటించింది. చైనా జనాభా 142.57 కోట్లు కాగా, భారత్ లో 142.86 కోట్ల జనాభాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 1950 తర్వాత తొలిసారి(Population) 1950 నుంచి ఐక్యరాజ్య సమితి అత్యధిక జనాభా కలిగిన దేశాల […]
హెన్లీ అండ్ పార్ట్ నర్స్ అనే సంస్థ ప్రపంచంలోని అత్యంత ధనిక నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో..
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. కొంత మంది సబ్ స్క్రైబర్స్ కు ఆదివారం సేవలు నిలిచిపోయాయి.
Japan: జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆగంతకుడు ఆయనకు సమీపంలో స్మోక్ బాంబు విసరడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఆయన్ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఏఐ ఆధారిత చాట్బాట్ బార్డ్, జీ మెయిల్, గూగుల్ డాక్స్పై కీలక ప్రాజెక్టులు కొనసాగుతున్నట్టు సుందర్ పిచాయ్ వెల్లడించారు.
ఉత్తర కొరియాలో అధ్వాన్నంగా ఉన్న ఆర్థిక పరిస్థితి దాని పౌరులపై, ముఖ్యంగా శ్రామిక వర్గంపై పడుతోంది. కొంచెం సులభంగా మరియు త్వరగా డబ్బు సంపాదించడానికి, దేశంలోని ఫ్యాక్టరీ కార్మికులు ఉపకరణాలు, విడిభాగాలు మరియు ఇతర వస్తువులను దొంగిలించడం ప్రారంభించారు
పర్మిషన్ లేకుండా తన చెట్లను నరికి వేస్తున్నాడనే గూ పై ఆరోపణలు చేశాడు జాంగ్. దీంతో జాంగ్ పై కోపం పెంచుకున్న గూ.. జాంగ్ కోళ్ల ఫారమ్ లోకి దొంగచాటుగా వెళ్లి
ట్విటర్ లోగో మార్చి డిజీ డాగ్ ను పెట్టడంపై మస్క్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. క్రిప్టోలో ఎలాన్ మస్క్ కు పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్నాయని..
విమాన ప్రయాణానికి ముందే వార్సెస్టర్ ఎయిర్ పోర్టు సిబ్బంది విమాన రెక్కల కింద పామును గుర్తించారు.
Africa: ఆఫ్రికాలోని నైజీరియాలో సాయుధులు నరమేధం సృష్టించారు. ఈ నరమేధంలో 50 మందిని ఊచకోత కోశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మార్కెట్లోకి ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు.