Home / International News
పాకిస్తాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ చైర్మన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ను అరెస్టు చేసి జైలుకు పంపించాలని చూస్తోంది .
భారత ప్రభుత్వం చమురును ఎక్కడి నుండైనా కొనుగోలు చేయడం కొనసాగిస్తుందని, ఏ దేశమూ భారత్ను కొనుగోలు చేయడం మానేయమని చెప్పలేదని కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.
వజ్రాలంటేనే అధిక ధరలు ఉంటాయని తెలుసు కానీ ఆ ఒక్క డైమెండ్ మాత్రం వజ్రాలకే రారాజుగా నిలిచింది. హాంకాంగ్లో శుక్రవారం నిర్వహించిన వజ్రాల వేలంలో పింక్ స్టార్ డైమండ్ అత్యధికంగా రూ. 412.29 కోట్లు పలికింది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని జైలులో ఉన్న బెలారస్ హక్కుల కార్యకర్త అలెస్ బిలియాట్స్కీ, రష్యన్ గ్రూప్ మెమోరియల్ మరియు ఉక్రేనియన్ సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్కు అందించారు.
నేపాల్లోని బారా జిల్లాలో బస్సు అదుపు తప్పి నదిలో పడి 16 మంది మృతి చెందగా 35 మంది గాయపడ్డారు. నేపాల్లోని బారా జిల్లాలో బస్సు అదుపు తప్పి నదిలో పడి 16 మంది మృతి చెందగా 35 మంది గాయపడ్డారు.
ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్ 2022 సాహిత్యానికి నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.
కాలిఫోర్నియాలో కిడ్నాప్కు గురైన 8 నెలల పాపతో సహా నలుగురు ఉన్న భారతీయ సంతతి కుటుంబం బుధవారం శవమై కనిపించిందని అధికారులు తెలిపారు.
ట్విట్టర్ కొనుగోలుపై ఎట్టకేలకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఓ దారికొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్ల చొప్పున 4,400 కోట్ల డాలర్లకు కొనేందుకు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దగ్గు, జలుబు సిరప్ల తీసుకోవడం వల్ల ఆప్రికాలోని 66 మంది చిన్నారులు చనిపోయారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్ అయ్యింది. ఆయా సిరప్లు ఉత్పత్తి చేసిన భారతీయ ఫార్మా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ సిరప్ ప్రొడక్టులను ఉపయోగించవద్దని WHO ఇతర దేశాలకు సూచించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ సోమవారం నుంచి అప్డెటేడ్ వీసా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. పర్యాటకుల కోసం పలు ఆప్షన్లు అందుబాటులో ఉంచింది. అయితే ఇక్కడ దీర్ఘకాలం పాటు ఉండాలనుకొనే వారికి గతంలో ఎవరో ఒకరు స్పాన్సర్ చేయాల్సి ఉండేది. ప్రస్తుతం ఆ నిబంధన ఎత్తివేసింది.