Home / International News
Uzbekistan : భారతీయ ఫార్మా కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి 18 మంది చిన్నారులు మృతి చెందారని ఉబ్జెకిస్తాన్కు చెందిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
మస్క్ మరో కంపెనీని కూడా కొనెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు తెస్తోంది. మరి ఆ కంపెనీ ఏంటి దానిని ఎందుకు మస్క్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారో ఓ సారి చూసేద్దాం.
12 మంది భార్యలతో 102 మంది పిల్లలు మరియు 568 మంది మనవళ్లను కలిగి ఉన్న ఉగాండా రైతు చివరకు సంతానాన్ని కనకూడదని నిర్ణయించుకున్నాడు.
నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ను అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ ఆదివారం నియమించారు
అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఖతార్లో ప్రపంచ కప్ ట్రోఫీని అందుకున్నపుడు గౌరవ సూచకంగా అరబిక్ బ్లాక్ రోబ్ లేదా 'బిష్ట్' ధరించి కనిపించాడు.
అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. ఆ దేశంలోని ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయి.. అనేక రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో శీతాకాలం నడుస్తోంది. అయితే, అక్కడి వాతావరణం మాత్రం ఊహించని స్థాయిలో ఇబ్బంది పెడుతోంది.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహం ఖాన్ వివాహం చేసుకున్నారు.
దుబాయ్ లో పనిచేస్తున్న తెలంగాణ యువకుడికి అదృష్టం తలపు తట్టడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
కరోనా మహమ్మారి విజృంభణ తగ్గి ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా సాధారణ జనజీవనం కొనసాగుతోందని అనుకునే లోపే.. నేను ఎక్కడికి పోలేదు.. సరికొత్తగా మళ్లీ పుట్టుకొచ్చా అంటూ మరోసారి కొవిడ్ కొత్త వేరియంట్ అయిన బీఎఫ్-7 పడగ విప్పుతోంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెనెస్కీ బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ను కలిసారు. జెలెన్ స్కీని వైట్హౌస్కి స్వాగతించడంతో పాటు ఉక్రెయిన్కు తమ మద్దతును పెంచుతామని జో బిడెన్ హామీ ఇచ్చారు.