Home / International News
భూప్రళయంతో టర్కీ, సిరియాలు అతలాకుతలయ్యాయి. ఘోర ప్రకృతి విపత్తు పెను నష్టాన్ని మిగిల్చాయి. ఆగ్నేయ , ఉత్తర సిరియాల్లో సోమవారం వరుసగా సంభవించిన శక్తివంతమైన భూకంపాలు వేల మందిని పొట్టనబెట్టుకున్నాయి.
Turkey Earthquake: సోమవారం తెల్లవారుజామున ఆగ్నేయ టర్కీ మరియు ఉత్తర సిరియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో వందలది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. అయితే ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భూకంప తీవ్రతను ముందుగానే అంచనా వేసిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.
సోమవారం తెల్లవారుజామున ఆగ్నేయ టర్కీ మరియు ఉత్తర సిరియాలో శక్తివంతమైన భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత, మధ్య టర్కీలో మరో భూకంపం నమోదయింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభంలో కొంతకాలం మధ్యవర్తిగా పనిచేసినఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ ను చంపనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుండి వాగ్దానం అందుకున్నట్వర్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.
బంగ్లాదేశ్లోని వాయువ్య ప్రాంతంలో గుర్తు తెలియని దుండగుల బృందం 14 హిందూ దేవాలయాలపై దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేసింది.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ 79 ఏళ్ల వయసులో ఆదివారం దుబాయ్లోని ఒక ఆసుపత్రిలో మరణించారు.ముషారఫ్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దుబాయ్లోని అమెరికన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
యుఎస్ మిలిటరీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ శనివారం దక్షిణ కరోలినా తీరంలోచైనా బెలూన్ను కూల్చివేసింది.బెలూన్ కూల్చివేత నేపధ్యంలో యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటన వాయిదా పడింది.
దైవదూషణ విషయాలను తొలగించడానికి వెబ్సైట్ నిరాకరించడంతోపాకిస్తాన్ ప్రభుత్వం శనివారం వికీపీడియాను బ్లాక్ చేసింది.
బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకున్నారు.గడ్డు పరిస్థితుల్లో వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా గొప్పే అని చెప్పవచ్చు.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద ప్రతినిధులు పాకిస్తాన్కు షాక్ ఇచ్చారు.కరెంట్ చార్జీలు యూనిట్కు 11 నుంచి 12.5 రూపాయలు పెంచాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు సబ్సిడీని 335 బిలియన్ రూపాయలకు పరిమితం చేయాలని ఐఎంఎఫ్ షరతు విధించింది. కరెంట్ చార్జీలు యూనిట్కు 11 నుంచి 12.5 రూపాయలు పెంచాలప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు సబ్సిడీని 335 బిలియన్ రూపాయలకు