Home / Gaza
ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల సందర్బంగా మంగళవారం తెల్లవారుజామున గాజాలో ముగ్గురు ఇస్లామిక్ జిహాద్ కమాండర్లు మరియు నలుగురు మైనర్లతో సహా మరో తొమ్మిది మంది పౌరులు మృతి చెందారు. ఇజ్రాయెల్ సైన్యం 'ఆపరేషన్ షీల్డ్ అండ్ ఆరో ప్రారంభాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది.
కఠినమైన కట్టుబాట్లు ఉన్నచోట హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం గొంతు వినిపిస్తూనే ఉంటారు కొందరు. ముఖ్యంగా ఆడవాళ్లను కట్టడి చేసే పాలస్తీనా లాంటి దేశంలో మార్పు కోసం చేసే చిన్న ప్రయత్నం అయినా చాలా పెద్దదే అవుతోంది.