Home / ED Raids
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరోసారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్లో ఉదయం నుంచే సోదాలు మొదలయ్యాయి. హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్తో సహా 35 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్లో పలుసార్లు దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహించిన ఈడీ మరోసారి సోదాలు చేస్తోంది
ఈడీ, బోడీ, ఎవరూ ఏమీ చేయలేరు. ఇది తెలంగాణ అంటూ తొడ కొట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇష్యూను సీరియస్గా టేకప్ చేసిన మోదీ సర్కారు. తామేమిటో చేతల్లో చూపించేందుకు వీలుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం భాగ్యనగరాన్ని కుదిపేస్తుంది. నగరంలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని పలుప్రాంతాల్లో ఈడీ అధికారుల తనిఖీలు చేపట్టారు. 25 బృందాలుగా ఏర్పడి ఈడీ సోదాలు చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కు సంబంధించి ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నెల్లూరు నగరంలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని పలుప్రాంతాల్లో ఈడీ అధికారుల తనిఖీలు చేపట్టారు. 25 బృందాలుగా ఏర్పడి ఈడీ సోదాలు చేస్తున్నారు. ఈడీ అధికారుల ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి.
వెస్ట్ బెంగాల్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓ వ్యాపారి పై దాడులు చేపట్టింది. భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. గేమింగ్ యాప్ పేరుతో యూజర్లు నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న కోణంలో ఇడి దర్యాప్తు చేపట్టిన కేసులో నోట్ల కట్టలు బయటపడ్డాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా ఏకకాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్లోనూ ఎమ్మెల్సీ కవిత అనుచరులైన, బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృజనా రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ ఇల్లు కార్యాలయాల పై దాడులు కొనసాగుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్త దాడులు చేపట్టింది. ఆ కేసుతో లింకు ఉన్న 35 ప్రదేశాల్లో ఈరోజున ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. నిందితుడు సమీర్ మహేంద్రు ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి.
జార్ఖండ్ అక్రమ మైనింగ్ స్కామ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో దాడులు చేసింది. రాంచీ, బీహార్, తమిళనాడు మరియు జాతీయ రాజధాని ప్రాంతంలోని అశోక్ నగర్ మరియు హర్ము ప్రాంతాలలో సోదాలు కొనసాగుతున్నాయి.