Home / Devotional News
నాగదోషము వలన దరిద్రము, గర్భస్రావములు, అంగవైకల్య సంతానము, చర్మ రోగములు, తీవ్రమైన కోపము, తీవ్ర మానసిక ఆందోళన, వెన్నుపూస, నరాల సంబంధ వ్యాధులు మొదలైన చెడు ఫలితాలు పొందవలసిన అగత్యము కలుగుతుంది.
జాతకంలో అశుభయోగం ఉన్న వ్యక్తి జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని కారణంగా బంధువులతో సంబంధాలు కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. వీటి ప్రభావాన్ని తగ్గించడానికి ఆస్ట్రాలజీలో అనేక పరిహారాలు ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
హిందువులు నాగపామును దేవతగా కొలుస్తారు. మన పురాణాల్లో కూడా ఈ నాగుల చవితి పండుగకు సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి. అంతే కాకుండా ప్రతి ఒక్కరిలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఇలాంటి విష గుణాలన్ని పోవాడానికి విషసర్పాల పుట్టల వద్దకు వెళ్లి పాలు పోయాలని పురాణాలు చెబుతున్నాయి .
ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.
ఈ రోజు మీరు మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. ఈ రోజు మీ బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు చాలా బాగుటుంది. అందరూ మీ వాళ్లే అని నమ్మకండి తరువాత వారు చేసే మోసాన్నితట్టుకోలేరు.ఈ రోజు బయటకు వెళ్ళి గడుపుతారు . ఈ రోజు మీరు పని చేసే ఆఫీసులో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. చాలాకాలాం తరువాత మీరు ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు.
తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు నవంబర్ 1 నుంచి టైమ్స్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు
ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.
ఈ రాశికి చెందిన వారికి ఈ రోజు చాలా బాగుటుంది. అనుకోని విధంగా మీ దగ్గరకు ధనం వస్తుంది. ఎప్పుడు విచారంగా ఉండకండి. అది మిమ్మల్ని ఆవరించి, మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది .మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి. ఈ రోజు మీకు చాలా అనుకూలిస్తుంది. మీకు సన్నిహితంగా ఉండే వారి వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. ఈ రోజు మీ జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుంది.
శీతాకాలం ప్రవేశించిన నేపధ్యంలో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని గురువారం మూసివేసారు. ఉదయం 8.30 గంటలకు వేద శ్లోకాల మంత్రోచ్ఛారణల మధ్య ప్రార్థనలు చేసిన తర్వాత భక్తుల కోసం ఆలయ తలుపులు మూసివేసినట్లు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి.
హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు. ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.