Home / Delhi
మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది,
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సర్వర్ వరుసగా ఆరవ రోజు కూడా పనిచేయలేదు.
శ్రద్ధా వాకర్ దారుణ హత్యపై ఢిల్లీలో విచారణ కొనసాగుతుండగా, నగరంలోని తూర్పు ప్రాంతంలో పోలీసులు ఇలాంటి నేరాన్ని చేధించారు.
ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్లోని దుకాణాలలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 200 దుకాణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణహాని జరుగులేదు కానీ 400 కోట్లకుపైగా ఆస్తి నష్టం సంభవించిందని వ్యాపారులు చెబుతున్నారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీలో ఈ -కోర్ట్ ప్రాజెక్ట్ కింద పలు కొత్త కార్యక్రమాలను ఆవిష్కరించారు.
ఢిల్లీ చాందినీ చౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్లోని దుకాణాలలో భారీ అగ్నిప్రమాదం జరగింది.
ఢిల్లీలోని జామా మసీదు మసీదు ప్రాంగణంలోకి పురుషులు లేకుండా మహిళల ప్రవేశాన్ని నిషేధించాలని నిర్ణయించింది. మసీదులోకి ఒంటరిగా లేదా గుంపులుగా మహిళలు ప్రవేశించడాన్ని నిషేధిస్తూ జామా మసీదు పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటుచేసుకుంది.
తీహార్ జైలులో ఉన్న ఆప్ నాయకుడు సత్యేందర్ జైన్ మంచం మీద పడుకుని ఉండగా పాదాలకు మసాజ్ చేస్తున్నట్లు వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇది ఫిజియో ధెరపీ కాదని మసాజ్ చేసిన వ్యక్తి రింకు అనే పేరుగల వ్యక్తని జైలు వర్గాలు తెలిపాయి.
ఇటీవల కాలంలో ప్రజలు ప్రభుత్వాలను గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. నిన్న కర్ణాటకలో ఓ ఎమ్మెల్యేను ఊరినుంచి గ్రామస్థులు తరిమికొట్టిన ఘటన మరువకముందే.. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై అలాంటి దాడే జరిగింది. అయితే ఇక్కడ ఆ పార్టీ కార్యకర్తలే ఆయనపై దాడి చేసి, పిడిగుద్దులు కురిపించారు. వారి నుంచి తప్పించుకుని పారిపోతుంటే వెంటపడి మరీ చెప్పుతో కొట్టారు. ఈ దాడి సోమవారం రాత్రి జరిగింది.