Home / Delhi
Congress High Command Focus On Telangana Cabinet Expansion: తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ విస్తరణ కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేశ్ కుమార్ తదితరులు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, మీనాక్షి, కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో భాగంగా నలుగురికి కొత్తగా మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. అయితే ఎవరెవరికి పదవుల […]
Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ కానున్నారు. ఢిల్లీలోని ఇందిరాభవన్లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, కేబినెట్ విస్తరణపై చర్చ జరగనున్నట్టు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని […]
CM Chandrababu Meeting With Bill Gates: ఏపీ సీఎం చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలపై బిల్ గేట్స్ పోస్టు చేశారు. రాష్ట్రంలో మెరుగైన ఆరోగ్యంలో పాటు వ్యవసాయం, విద్యా రంగాల్లో కొత్త ఆవిష్కరణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎదురుచూస్తున్నట్లు వివరించారు. కాగా, అంతకుముందు రోజు ఢిల్లీలో బిల్ గేట్స్ తో ఏపీ సీఎం […]
CM Revanth Reddy in New Delhi to meet PM Modi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఈ మేరకు రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన.. ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. ఈ సమావేశంలో భాగంగా పలు కీలక ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ప్రధానంగా బీసీ కులగణన రిజర్వేషన్లు, రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు నిధుల విషయంపై చర్చించే అవకాశం […]
AAP MLAs suspended on Day 1 of Delhi Assembly sessions: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా, లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగానికి ముందే ఆప్ ఎమ్మెల్యేలు సభలో గొడవకు దిగారు. ఆయన ప్రసంగిస్తుండగానే పలువురు ఆప్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో ఢిల్లీ మాజీ సీఎం ఆతిషీతో సహా 15 మంది ఆప్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ […]
Former CM Atishi Becomes First Woman Leader Of Opposition In Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం ఆతిశీని ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆమె పేరును ప్రతిపాదించగా, మిగతావారంతా మద్దతు పలికారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా ఒక మహిళ ఎన్నికకావడం ఇదే మొదటిసారి. అసెంబ్లీ తొలి సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. ఆప్ […]
Sonia Gandhi Discharged From Ganga Ram Hospital In Delhi: కాంగ్రెస్ అగ్రనేత, యూపీఏ మాజీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఉదర సంబంధిత వ్యాధితో ఆమె నిన్న రాత్రి ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ మేరకు ఆమెకు గ్యాస్ట్రో ఎంటరాలజీ స్పెషలిస్టు డాక్టర్ సమీరన్ నందీ ట్రీట్ మెంట్ నిర్వహించారు. రాత్రి నుంచి ఆమె […]
Rekha Gupta takes oath as CM of Delhi: ఢిల్లీ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇవాళ మధ్యాహ్నం రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో రేఖా గుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఆమెతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణస్వీకారం చేయించారు. అయితే, దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఢిల్లీలో బీజేపీ అధికారం దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, […]
Rekha Gupta Named Next Delhi CM: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎన్నికయ్యారు. బుధవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఇటీవల గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలంతా కలిసి రేఖా గుప్తాను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ నేతలంతా కలిసి ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ మేరకు నేటి మధ్యాహ్నం 12:35 నిమిషాలకు రామ్లీలా మైదాన్లో కొత్త ప్రభుత్వం […]
Earthquake Early morning In Delhi: ఢిల్లీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదైందని తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీలో సంభవించిన భూకంప్రనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎవరూ కూడా భయాందోళనకు గురికాకూడదని చెప్పారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ మేరకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు వివరించారు. ఈ భూకంప్రనటలు మళ్లీ వచ్చే అవకాశం […]