Home / Crucial Meeting
IND- PAK War: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు నిర్వహించింది. దాడుల్లో దాదాపు 100 మందికిపైగా ముష్కరులు హతమయ్యారు. అయితే భారత్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రతిదాడులు చేస్తోంది. సరిహద్దు వెంబడి కాల్పులకు దిగింది. వీటిని భారత సైనికులు తిప్పికొడుతున్నారు. అలాగే భారత్ లోని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లోని సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులు […]