Home / BUS
Uttar Pradesh: యూపీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజధాని లక్నో కిసాన్ పాత్ లో బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో ఇవాళ ఉదయం మంటలు చెలరేగాయి. ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో 80 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్టు సమాచారం. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే […]
15 People died in Sri Lanka Bus Accident: శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదంలో 15 మందికిపైగా మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున 70 మంది బౌద్ధ యాత్రికులతో కోట్మలేలోని కొండలలోని ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. […]