Home / Bangalore
ప్రధాని మోదీ దక్షిణభారత దేశంలో మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ను బెంగళూరులో జెండా ఊపి ప్రారంభించారు . నేడు ఆయనరూ. 25,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఓ ఎన్నారై భక్తుడు భూరి విరాళాన్ని అందచేశారు. అమెరికాలో స్ధిరపడిన డేగా వినోద్ కుమార్, రాధిక రెడ్డిలు కోటి రూపాయల బ్యాంకు డీడీని తితిదే కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డికి అందచేశారు.
బెంగళూరులోని పలు ట్రాఫిక్ లైట్లలో హార్ట్ సింబల్ కనిపించడంతో ప్రయాణికులు ఇటీవల ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తే, మరికొందరు కర్నాటక రాజధానిలో ఎర్రటి ట్రాఫిక్ లైట్లు ఒక్కసారిగా గుండె ఆకారంలో ఎందుకు మెరుస్తున్నాయని ఆశ్చర్యపోయారు.
కర్ణాటకలోని బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్న ఆరోపణలతో కాంగ్రెస్ బుధవారం ఉదయం బెంగళూరు అంతటా 'PayCM' పోస్టర్లను ఏర్పాటు చేసింది.