Home / AP Politics
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా మధనం జరుగుతోందట. అసలు ఏంటి మన పరిస్థితి అని కూడా గెలిచిన ఎమ్మెల్యేలు కుర్చీలు ఎక్కిన మంత్రులు చాలా మంది అనుకుంటున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Janasena : అమరావతి రైతులకు జనసేన సపోర్ట్
Prathipati Pulla Rao : విడదల రజిని పై మండిపడుతున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్ ఇంద్రకీలాధ్రికి విచ్చేసారు. ఆయన వచ్చి వెళ్లేంతవరకు దర్శనాలు నిలిపివేశారు. దీంతో దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు గంటల తరబడి పడిగాపులు కాశారు. క్యూలైన్లలో పెద్దలు, చిన్నారులు, మహిళలు అవస్ధలు పడ్డారు. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన పోసాని జాడెక్కడ
ఏపీ శాసనసభలో ఆన్ లైన్ పేరుతో తెల్లవారుజామున తీసుకొచ్చిన పేరు మార్పు జీవో రద్దు చేయాలంటూ మాజీ సీఎం చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కోరారు
ముఖ్యమంత్రులు మారిన్నప్పుడల్లా రాజధానిని మారుస్తామనడం కరెక్ట్ కాదని పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి అన్నారు
ఏపీలో మూడు రాజధానుల విషయం ఇపుడు దేశ అత్యున్నత న్యాయ స్థానానికి చేరింది. ఇప్పటికే రాష్ట్ర హై కోర్టు తుది తీర్పు ఇచ్చి అమరావతినే ఏకైక రాజధానిగా పేర్కొంది. అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని కూడా ఆదేశించింది. అలాగే సీయార్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. ఈ తీర్పు వెలువడి కొన్ని నెలలు గడిచాయి... ఇలాంటి తరుణంలో ఏపీ సర్కారు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడం ఉత్కంఠ రేపుతోంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూకుడు పెంచారు. ఈ సారి 175 సీట్లకు 175 గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. 2024 లో జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రీపెర్ అవుతున్నట్టు తెలుస్తుంది.
రాష్ట్రంలో విగ్రహాల ఏర్పాట్ల పిచ్చి ఎక్కువైపోతుంది. స్వాతంత్య్ర సమరయోధులు, మహానుభావులను స్మరించుకోవాల్సిన రాజకీయ పార్టీలు తమ దివంగత నేతల్ని విగ్రహాల రూపంలో ప్రతిష్టిస్తున్నారు. వివాదస్పద ప్రాంతాల్లో సైతం నిబంధనలకు విరుద్దంగా రాత్రి సమయాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు.