Home / Ap latest news
మారుమూల గ్రామంలో జన్మించి.. ఫుట్బాల్ పై మక్కువతో పట్టుదలనే ఆయుధంగా చేసుకొని ఓ బాలిక పోరాడింది. సాధారణంగా మన దేశంలో ఎక్కువ ఆదరణ క్రీడా ఏదైనా ఉంది అంటే క్రికెట్ అని నిర్మొహమాటంగా చెబుతారు. ఇండియాలో క్రికెట్ కి ఉన్నంత ఆదరణ మరో క్రీడకి లేదు.
కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతిచెందారు.పెద్దాపురం మండలం జి. రాగంపేట అంబటి ఆయిల్స్ ఫ్యాక్టరీలో ఈ విషాధ ఘటన చోటు చేసుకుంది.ఆయిల్ ట్యాంకర్ను శుభ్రపర్చేందుకు ట్యాంకర్లోకి దిగిన క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
APSLPRB: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక పరీక్షా ఫలితాలు విడదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా విడుదల చేసింది. పరీక్షా ఫలితాలను.. ఏపీఎస్ఎల్పీఆర్బీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
Akhila Priya: నంద్యాలలో రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి అఖిల ప్రియ చేసిన ఆరోపణలు రాజకీయాల్లో వేడిని పెంచాయి. బహిరంగ కు చర్చకు రావాలంటూ.. ఎమ్మెల్యే శిల్పా రవికి భూమ అఖిల ప్రియ సవాల్ విసిరారు. దీంతో అఖిల ప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై తెదేపా నిరసన వ్యక్తం చేసింది.
Foreign Drone: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు సముద్ర తీరంలో విదేశీ డ్రోన్ జెట్ కలకలం రేపింది. మూలపేట, భావనపాడు మధ్య చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులకు సముద్రంలో ఈ విదేశీ డ్రోన్ లభ్యమైంది. దీనిని గుర్తించిన మత్స్యకారులు బోటులో భావనపాడు తీరానికి చేర్చారు.
Kurnool: కర్నూలు జిల్లాలో అమావనీయ ఘటన చోటు చేసుకుంది. బొట్టు, గోరింటాకు పెట్టుకున్న విద్యార్ధులను ప్రిన్సిపల్ వేధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో విద్యార్థినులకు ఈ ఘటన ఎదురైంది. ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్యాయత్నం చేసిన ఉదంతం ఇప్పు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమైంది.
Minister Roja: నారా లోకేష్ పై పర్యాటక శాఖ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. తనను డైమండ్ రాణి అంటూ వ్యాఖ్యనించడం పై రోజా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి తనదైన శైలిలో స్పందించారు. లోకేష్ అంకుల్ అంటూ మంత్రి విరుచుకు పడ్డారు.
Tarakaratna Health: తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు.. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. తారకరత్న ఆరోగ్యంపై వైద్యులు హెల్త్బులిటెన్ విడుదల చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో సీబీఐ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం హాజరు కానున్నారు.
Tarakaratna Health: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. బాలకృష్ణ తెలిపారు. ఆయన ఆరోగ్యంపై బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. మరింత మెరుగైన వైద్యం కోసం.. తారకరత్నను బెంగళూరు తరలిస్తే బావుంటుందని వైద్యులు సూచించారని ఈ సందర్భంగా అన్నారు.