Home / Andhra Pradesh
విశాఖకు రైల్వే జోన్ రాకపోతే తాను రాజీనామా చేస్తానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రైల్వే జోన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. విభజన చట్టంలో రైల్వే జోన్ గురించి స్పష్టంగా చెప్పారన్నారు. నిన్నటి సమావేశంలో రైల్వే జోన్ గురించి చర్చకు రాలేదన్నారు.
ఏపీ ,తెలంగాణ మధ్య మళ్ళీ చిచ్చు..లైవ్ లో రెచ్చిపోయిన చలసాని శ్రీనివాస్
ఏపీ,తెలంగాణా సమస్యలపై చేతులెతేసిన మోడీ.. జగన్ అలుపెరగని పోరాటం
బూతులు మాట్లాడం లో పోటీ పడుతున్న నేతలు..వైసీపీ పై జనసేన పంచులు
ఎన్టీఆర్ పై కామెంట్స్..దాడిశెట్టి పై టీడీపీ మాటల దాడి
దమ్ముంటే హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా రాజధాని రైతుల మహా పాదయాత్రను అడ్డుకోవాలంటూ మంత్రి బొత్స సత్యన్నారాయణకు సీపిఐ కార్యదర్శి రామక్రిష్ణ సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన దృష్టిలో హీరో అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. జగన్ ను సోనియా కేంద్రమంత్రిని చేస్తానని చెప్పినప్పటికీ, ఏం అవసరం లేదంటూ ఓదార్పు యాత్రకు వెళ్లిపోయిన వ్యక్తి జగన్ అని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై నేడు ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. వీరితో పాటు ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు, ఇతర కీలక శాఖల కూడా హాజరుకానున్నారు.
తిరుమలకు విచ్చేసే ఇతర మతస్ధులు దేవస్ధానంకు డిక్లరేషన్ ఇచ్చి కలియుగ దైవాన్ని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య కోరారు.
హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం పెట్టుకొన్న ఆయన పిటిషన్ ఏపి హైకోర్టు కొట్టివేసింది.