Home / క్రికెట్
ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో ఇండియా 5 వికెట్ల తేడాతో , రెండు బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ ను ఫినిష్ చేసారు . పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించారు . టాస్ గెలిచినా ఇండియా మొదట ఫీల్డింగును ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 120 బాల్స్ కు 147 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు.
ఆసియా కప్ లో దాయాది పాకిస్థాన్తో ఆదివారం రాత్రి టీమ్ ఇండియా తలపడుతోంది. పాక్ జట్టు టీ20 ప్రపంచకప్ను గెలుపొందిన తర్వాత రెండు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. అయితే ఇండియాతో మ్యాచ్ కు ముందే పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. దాని స్టార్ ప్లేయర్ ఒకరైన షాహీన్ అఫ్రిది మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
ఆసియ కప్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. భారతజట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో ఆసియాకప్ కు ద్రావిడ్ దూరమయినట్లే.
హరారే వేదికగా జరిగిన చివరి వన్డేలో 13 పరుగుల తేడాతో జింబాబ్వే పై విజయం సాధించి భారత్, మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే తొలి రెండు వన్డేల్లో పోరాట పటిమ చూపించని జింబాబ్వే చివరి వన్డేలో మాత్రం అద్భుత పోరాటం చేసి ఔరా అని పించింది.
భారత్- జింబాబ్వే మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టుపై భారత క్రికెట్ జట్టు 10 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది.
కామన్వెల్త్ మహిళా క్రికెట్ కీలక మ్యాచ్లో టీమ్ఇండియా అదరగొట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో బార్బడోస్ను చిత్తుగా ఓడించి గ్రూప్-A నుంచి సెమీస్కు దూసుకెళ్లింది. బ్యాటింగ్లో రోడ్రిగ్స్ 56 పరుగులతో నాటౌట్, బౌలింగ్లో రేణుకా సింగ్ 4 వికెట్లతో విజృంభించిన వేళ భారత్ 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
భారత క్రికెట్కు, సునీల్ గవాస్కర్కు గర్వకారణమైన విషయం. ఇంగ్లండ్లోని లీసెస్టర్ క్రికెట్ అథారిటీ తమ మైదానానికి గవాస్కర్ పేరు పెట్టనున్నట్లు ప్రకటించింది.ఇది 5 ఎకరాల మైదానం. ఇప్పటికే గవాస్కర్ చిత్రాన్ని స్టేడియం వెలుపల ఉన్న గోడలలో ఒకదానిపై చిత్రీకరించారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ సంస్థ అన్నవిషయం అందరికీ తెలిసిందే. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం భారత జట్టు నేరుగా కరీబియన్ దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో అఖరి వన్డే ముగిశాక 16 మంది ఆటగాళ్లతో కూడిన భారత బృందం ప్రత్యేక విమానంలో మాంచెస్టర్
ఇంగ్లండ్ క్రికెటర్ బెన్స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రపంచకప్ ట్రోఫీతో నిల్చున్న ఫొటోను షేర్ చేస్తూ తన రిటైర్మెంట్ను స్టోక్స్ ప్రకటించాడు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నానని డుర్హమ్లో దక్షిణాఫ్రికాతో చివరి వన్డే ఆడతానని తెలిపాడు.
భారత జట్టు మరోసారి సత్తాచాటింది. ఇంగ్లాండ్ సొంతగడ్డపై రోహిత్ సేన ఆధిపత్యాన్ని ప్రదర్శించి వన్డే సిరీస్ను సైతం కైవసం చేసుకుంది.ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 2-1 తేడాతో రోహిత్ సేన సిరీస్ కైవసం