Home / పొలిటికల్ వార్తలు
భారత జోడో యాత్రలో కాంగ్రెస్ నేతలను ప్రచారానికి రాకుండా అడ్డుకొనేందుకు భాజపా ఎత్తుగడలను వేస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు
టీఆర్ఎస్, వైసీపీ అధినేతల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా? ఉన్నట్టుండి పరస్పర విమర్శలు చేసుకోవడానికి కారణాలేంటి? నిత్యం ఏదో ఒక అంశంపై ఎందుకు తిట్టి పోసుకుంటున్నారు. అసలు..వైసీపీ, టీఆర్ఎస్ కవ్వింపులకు కారణాలేంటి?
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్న క్రమంలో ఆ పార్టీ తీరును కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు
మునుగోడు నియోజవర్గ ఉప ఎన్నికకు నగారా మోగింది. నవంబర్ 3న ఉపఎన్నికను చేపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
Prathipati Pulla Rao : విడదల రజిని పై మండిపడుతున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
మహాత్మ గాంధీ జయంతి వేడుకల్లో అధికార భాజపాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. గాంధీ వారసత్వం అంటూ అధికారంలో ఉన్న వారు మాట్లాడుతారే కాని ఆయన అడుగుజాడల్లో నడవడం అధికారంలో ఉన్నవారికి కష్టంగా పేర్కొన్నారు
మునుగోడు ఉపఎన్నికల నేపధ్యంలో భాజపా జాతీయ కార్యదర్శి, ఆ పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ హైదరాబాదుకు చేరుకొన్నారు. ఆ పార్టీ నేతలతో సమావేశమైనారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో బన్సల్ పలు అంశాలను కీలక నేతల ముందుంచారు
రాజధాని రైతుల మహా పాద యాత్రను ఖచ్ఛితంగా అడ్డుకొంటానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా(జైటిడిపి) హ్యాకింగ్కు గురైనట్లు టిడిపి డిటిజల్ వింగ్ శనివారం మధ్యాహ్నం ఓ ప్రకటన చేసింది. తమ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని తెలిపింది.
ఏపీలో రాక్షస ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. తన కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ పోలీసులు వెళ్లడం పై స్పందించిన అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నోటీసులు ఇవ్వకుండా సీఐడీ పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నించారు.