Home / పొలిటికల్ వార్తలు
నీరు, రోడ్లు, విద్యుత్ వంటి కనీస వసతులను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కిసాన్ క్రాఫ్ట్ ను సందర్శించిన సందర్భంలో ఆయన ఈ మేరకు రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ప్రభుత్వానికి చురకలు అంటించారు
జమ్మూకశ్మీర్ పర్యటనలో కేంద్ర హోమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్ లతోపాటు పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
దళిత ఎమ్మెల్యే అన్యాయం చేస్తే మాట్లాడకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా, అలాగైతే ఎస్సీ, ఎస్టీ కేసులు అందరి మీద పెట్టే దమ్ముందా అని వైఎస్ఆర్టీపి నాయకురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు
సారూ...దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు..మజా చేసుకోండి..కుషీగా ఉండండి అంటూ అధికార పార్టీ నేతలు బహిరంగంగా మద్యం, కోళ్లను ఉచితంగా పంచి పెట్టిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకొనింది.
దసరా రోజు కొత్త పార్టీ ప్రకటన చేయబోతున్న గులాబీ బాస్ఇక స్పీడ్ పెంచనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ పనులను త్వరగా పూర్తి చేసేలా స్కెచ్ గీసారు. అందుకోసం ఓ టీమ్ ను డిల్లీకి పంపనున్నారు. అందుకు కొత్తగా కొనుగోలు చేసిన విమానాన్ని వినియోగించనున్నారు.
ఒకవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా జరుగుతుంటే .. మరోవైపు అదే స్థాయిలో ఈ నేల 17 వ తేదిన జరిగే ఏఐసీసీ ఎన్నికల పైనే అందరిదృష్టీ ఉంది.
2024 పార్లమెంటు ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ వస్తే, వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సీనియర్ నేతలు జైరాం రమేష్ పేర్కొన్నారు
ప్రధాని మోదీ 11వ తేది భాగ్యనగరానికి రానున్నారు. హైదరాబాదు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు
మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ ? అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతికి అడ్డులేకుండా పోయిందని, దీన్ని మావోయిస్టులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని, ఒక విధంగా అధికార పార్టీ తీరుతో తెలంగాణాలో మావోలో జాడ మళ్లీ కనపడుతుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు కలకలం వ్యాఖ్యలు చేశారు