Home / పొలిటికల్ వార్తలు
Thota Chandra Sekhar : తెలంగాణ సీఎం కేసీఆర్ బి.ఆర్.యస్ పార్టీ విస్తరణలో భాగంగా పలు రాష్ట్రాల నేతలను ఆ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి జనసేన నాయకులు తోట చంద్ర శేఖర్, పార్ధ సారధి, ఏపీ బీజేపీ నుండి రావెల కిశోర్ బాబులను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. కేసీఆర్ సమక్షంలో బి.ఆర్.యస్ లోకి చేరిన తోట చంద్రశేఖర్… ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన ప్రైమ్9 తో ప్రత్యేకంగా మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ […]
న్యూ ఇయర్ సందర్భంగా మన తెలుగు వాళ్లకి డల్లాస్ లో గొడవ జరిగి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా అసలు
మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై మళ్ళీ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ను రిలీజ్
వైకాపా సర్కారు తాజాగా ఓ సంచలన నిర్ణయానికి తెర లేపింది. ఇకపై ఏపీలో రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
గుంటూరు జరిగిన తొక్కిసలాట ఘటన గురించి అందరికీ తెలిసిందే. వికాస్ నగర్ లో ఉయ్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న కానుక
పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు తీరును నిరసిస్తూ బెల్లంకొండ జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి ధర్నాకు దిగారు.
బలమైన పోరాటాలు చేయగల సమర్థులు, అనుకున్నది సాధించే పట్టుదల ఉన్న వ్యక్తి, రాజనీతిజ్ఞత కలిగిన నాయకుడు హరిరామ జోగయ్య అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.
మా తాపత్రయం అంతా మీరు సీఎం అవ్వడమే.. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనేదే నా అల్టిమేట్ ధ్యేయం హరిరామ జోగయ్య తెలిపారు. మీరు ఏం చేద్దామంటే అదే చేద్దాం.. మీరు ఏం చెప్తే అదే చేద్దాం మీరు చెప్పండి అంటూ హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్ తో అన్నారు.
కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న హరిరామజోగయ్యతో తాజాగా పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. పవన్ సూచనతో ఆయన దీక్షను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో విరమించారు.
ఏపీలో జనసేన మంచి జోష్ తో దూసుకుపోతుంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని బలంగా ఢీ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నా