Home / పొలిటికల్ వార్తలు
అధికార వైసీపీ పార్టీలో సొంత నేతలే ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారని ఆయనను కాదని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్కుమార్రెడ్డిని ఇటీవలే నియమించారు.
Rahul Priyanka: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగిసింది. ఈ ముగింపు వేడుకను శ్రీనగర్ లో కాంగ్రెస్ నిర్వహించింది. ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయగా.. అందుకు పరిస్థితి భిన్నంగా మారింది.
Rahul Gandhi: దేశంలోని ప్రజా సమస్యలను వినడం.. ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. ముగింపు సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఎమోషనల్ అయ్యారు.
Kcr vs Governer: కేసీఆర్ వర్సెస్ గవర్నర్ వివాదం రోజురోజుకు ముదురుతుంది. నువ్వా నేనా అన్నట్లు ఉన్న ఈ వివాదం.. ఇప్పుడు న్యాయస్థానం దాకా వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ ఓ వైపు అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ నేతలు గవర్నర్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ తీరుతో విసిగిపోయిన బీఆర్ఎస్ నేతలు.. ఏకంగా హై కోర్టును ఆశ్రయించాలని చూస్తున్నారు.
Mahatma Gandhi: భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన వారిలో మెుదటి వ్యక్తి మహాత్మ గాంధీ. ఎంతో మంది మహానుభావులలో గాంధీ పేరు ముందు ఉంటుంది. దేశ స్వాతంత్ర్యంలో గాంధీ పాత్ర అలాంటిది. సత్యాన్ని చేతపట్టి.. బ్రిటిష్ వారిని పారదోలిన గొప్ప నేత గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే. గాంధీ లేకుంటే.. దేశం స్వాతంత్య్రాన్ని పొందేది కాదు. అలాగే గాంధీ చేసిన సేవలను దేశం ఎన్నటికి మరవదు.
Bharat Jodo Yatra End: దేశంలోని ప్రజా సమస్యలను వినడం.. ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.. ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టాడు. భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో 2022 సెప్టెంబరు 7న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించాడు.
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ (70) కన్నుమూతకిడ్నీ మార్పిడితో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వసంత్ కుమార్అనారోగ్యంతో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్ది సేపటిక్రితం మృతి చెందిన వసంత్వసంత్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూండ్ల గ్రామం
తారకరత్నకు గుండెపోటు వస్తే నారా లోకేష్ పట్టించుకోలేదని మంత్రి రోజా విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్పై మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని రోజా కీలక కామెంట్స్ చేశారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ను రద్దు చేసి వస్తే.. ముందుస్తు ఎన్నికలకు మేము కూడా రెడీ అని తెలిపారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో సీబీఐ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం హాజరు కానున్నారు.