Home / పొలిటికల్ వార్తలు
Akhila Priya: నంద్యాలలో రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి అఖిల ప్రియ చేసిన ఆరోపణలు రాజకీయాల్లో వేడిని పెంచాయి. బహిరంగ కు చర్చకు రావాలంటూ.. ఎమ్మెల్యే శిల్పా రవికి భూమ అఖిల ప్రియ సవాల్ విసిరారు. దీంతో అఖిల ప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై తెదేపా నిరసన వ్యక్తం చేసింది.
క్రియాశీలక సభ్యత్వ నమోదుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పార్టీ క్యాడర్ లను కోరారు.
Ts Assembly: నేడు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆసక్తిరక సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత.. సభను వాయిదా వేశారు. కానీ గవర్నర్ ప్రసంగానికి ముందు.. ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు 2023-24 నేడు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేశారు. ప్రముఖ కవి కాళోజీ వాక్కులతో.. పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన చెందటం చూస్తుంటే ఏపీలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Nellore YCP: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద దుమారమే లేపుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభుత్వం ట్యాంపరింగ్ చేస్తోందని కోటంరెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఆరోపించిన విషయం తెలిసిందే . తన ఫోన్ ట్యాంపింగ్ చేశారని.. అందుకు తగ్గ సాక్ష్యాలు సైతం ఆయన బయటపెట్టారు. చంపేందుకు కుట్ర: ఆనం మరో వైపు తన ఫోన్ లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన మరో […]
YS Sharmila: తెరాస ప్రభుత్వంపై మరోసారి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. తనతో తనతో కలిసి పాదయాత్ర చేయాలంటూ సీఎం కేసీఆర్ కు బూట్లు పంపారు. ప్రభుత్వం కావాలనే తన పాదయాత్రను అడ్డుకుంటోందని ఈ సందర్భంగా షర్మిల ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు కావాలనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఈడీ రెండో ఛార్జ్ షీట్ లో ప్రముఖల పేర్లను ప్రస్తావించింది. ఇందులో ముఖ్యంగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేర్లను ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారాయి. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక వ్యవహారంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఎలాంటి చర్చ జరుగకుండానే ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
Minister Roja: నారా లోకేష్ పై పర్యాటక శాఖ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. తనను డైమండ్ రాణి అంటూ వ్యాఖ్యనించడం పై రోజా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి తనదైన శైలిలో స్పందించారు. లోకేష్ అంకుల్ అంటూ మంత్రి విరుచుకు పడ్డారు.