Home / జాతీయం
ఒక్క సైకిల్ పై మహా అంటే ఇద్దరు కూర్చోగలరు ఒకరు ముందు మరొకరు వెనుక కానీ ఒక సైకిల్ పై తొమ్మిది మంది కూర్చోవడం ఎక్కడైనా చూశారా లేదు కదా అయితే ఈ క్రింద వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు.
మానవజీవితంపై స్మార్ట్ ఫోన్లు ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పండుముసలి వరకు సెల్ ఫోన్లను విరివిగా వాడుతున్నారు. దీనితో భవిష్యత్ తరాల మనుగడకు ప్రశ్నార్ధకంగా మారుతుందని భావిస్తూ కొన్ని గ్రామాల ప్రజలు దీని వినియోగంపై ఆంక్షలు పెట్టారు. కాగా మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ ప్రాంతంలోని యవత్మాల్ జిల్లాలోని ఒక గ్రామం 18 ఏళ్లలోపు వారు మొబైల్ ఫోన్లను ఉపయోగించడాన్ని నిషేధించింది.
పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఒక వినూత్న వీడియోను షేర్ చేసారు. ఇది ఎల్పిజి సిలిండర్లను క్యూఆర్ కోడ్లతో ఎలా పొందుపరచబడుతుందో చూపిస్తుంది. తద్వారా వాటిని ట్రాక్ చేయవచ్చు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ జన్మదిన వేడుకల కోసం సిద్ధం చేసిన కేక్ ఆలయం నమూనాలో ఉండటం, దానిపై హనుమంతుడి చిత్రం ఉండటంపై వివాదం చెలరేగింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్ర సృష్టించేందుకు అడుగులు వేస్తోంది. అంతరిక్ష ప్రయోగాలకు ప్రయివేట్ రంగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మొట్ట మొదటిసారి ఓ ప్రయివేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
జమ్మూకశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమో వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.
విమానాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
భారతదేశంలో వైవిధ్యమైన మరియు ఆకర్షణీయమైన హోటళ్లు చాలా ఉన్నాయి. కొన్ని సముద్రానికి అభిముఖంగా ఉన్నాయి. కొన్ని కొండల పై నిర్మించబడ్డాయి.
కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ బుధవారం పార్టీ రాజస్థాన్ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్స్) 2023 పరీక్షపై ఇటీవల పలు రాకాల తేదీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం విధితమే. కాగా జేఈఈ పరీక్ష తేదీల విషయంలో విద్యార్థులు కన్ప్యూజ్ అవుతున్న తరుణంలో ఈ వార్తలపై ఎన్టీఏ స్పందించింది. జేఈఈ మెయిన్ 2023 పరీక్షకు సంబంధించి తాము ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదని వెల్లడించింది