Home / జాతీయం
పలుకేసుల్లో వివిధ మంత్రులకు కోర్టులు ఇటీవల కాలంలో అరెస్ట్ వారెంట్ జారీ చెయ్యడం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ కు కళ్యాణదుర్గం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరోవైపు చోరీ కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన రెండు రోజులకే మరో కేంద్ర మంత్రికి పశ్చిమ బెంగాల్లోని ఓ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఉత్తరాఖండ్లోని జోషిమత్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా కనీసం 12 మంది మరణించారు.
శుక్రవారం జారీ చేసిన ముసాయిదా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లులో ప్రతిపాదించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వం జరిమానా మొత్తాన్ని రూ.500 కోట్ల వరకు పెంచింది.
వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి భారతీయ పౌరులు ఇకపై పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీలోని సౌదీ రాయబార కార్యాలయం ప్రకటించింది
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులందరినీ విడుదల చేసేందుకు అనుమతిస్తూ నవంబర్ 11న ఇచ్చిన ఉత్తర్వులపై నరేంద్ర మోదీ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
యాపిల్వాచ్ మరో ప్రాణం కాపాడింది. 150 అడుగుల లోయలో పడిపోయిన బాలుడి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసి, ఊపిరి ఆగకుండా చూసింది.
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్గా అభివృద్ధి చేసిన రాకెట్, విక్రమ్-ఎస్ శుక్రవారం శ్రీహరికోట స్పేస్పోర్ట్లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుండి ఉప-కక్ష్య మిషన్లో విజయవంతంగా ప్రయోగించబడింది.
ఢిల్లీలో తనతో సహజీవనం చేస్తున్న మహిళ శ్రద్ధా వాకర్ ను దారుణంగా హతమార్చిన హంతకుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా పోలీసుల విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆమె తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో శ్రద్ధను చంపినట్లు అంగీకరించాడు.
నోయిడా నగరంలోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లిఫ్ట్లో పెంపుడు కుక్క 6 ఏళ్ల చిన్నారిని కరిచినందుకు గ్రేటర్ నోయిడా అథారిటీ పెంపుడు యజమానికి రూ.10,000 జరిమానా విధించింది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న మంత్రి స్టేజ్ పై ఉండగానే శరీరంలో చక్కెర శాతం పడిపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డారు.